భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు- కోటి మొకలు) కార్యక్రమానికి అంతా సిద్ధంచేసినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
మహాకవులు నడయాడిన పాలకుర్తి ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమని, వాల్మీకి మహర్షి పుట్టినిల్లయిన వల్మిడికి వచ్చే నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ రానున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సర�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ అంశాన్ని తెరమీదకు తీసుకవచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున�
బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ చేకూరిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ ఆలయంలో ప్రతిష్ఠించిన గణపతి, శివలింగం, అమ్మవారు, ఆంజనేయస్వామి విగ్రహాలు, న
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు అనేక పథకాలు తీసుకొచ్చి అండగా నిలుస్తున్నది. ‘దళితబంధు’, ‘బీసీబంధు’తో పేరిట ఆర్థిక భరోసానిస్తుండగా, తాజాగా మైనార్టీలకూ రూ. లక్ష సాయమందించే
రూ.6 కోట్లతో కదిలి ఆలయ పునః నిర్మాణ పనులకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పూర్తి చేశామని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నార�
ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి, ప్రగతికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నది. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతురుణమాఫీ ప్రక్రియ కొనసా�
పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హరితహారంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి ర�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు క
అధిక మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకెర వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆదివారం 33 మంది బ్రాహ్మోణోత్తమ జంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 150 ఆర్యవైశ్య జంటలు వాయినాలు అందజేశారు. ఈ కార్యక్రమా
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర అటవీ, �