తెలంగాణ ప్రగతి, సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారి వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగ�
తెలంగాణ వ్యవసాయం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని, అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఇక్కడి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న డిమాండ్ ఏర్పడిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ
సీఎం కేసీఆర్ ఈ నెల 4న నిర్మల్లో పర్యటిస్తారని, లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. బుధవ�
వచ్చే నెల 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించన్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
గతంలో జరిగిన నేరాల్లో నిందితులను పట్టించిన సందర్భాలను గుర్తు చేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని, కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.
పురాతన ఆలయాల అభివృద్ధితో పాటు నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల భూముల పరిరక్షణకు తెలంగాణ సర్కారు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
ప్రభుత ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. తమ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేయడంతో మంగళవారం ఉట్నూర్లోని ఎంపీడీవో కార్యాల
దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గంలో దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. న�
ఆదివాసుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కృషిచేస్తున్నదని, అందుకు అనేక సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనారు.
విద్యార్థుల ఎదుగుదలకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం కప్ క్ర�
పద్నాలుగేండ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్
ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం కేసీఆర్ తమను క్రమబద్ధీకరించారని కాం ట్రాక్ట్ అధ్యాపకులు కొనియాడారు. పట్టణంలోని బుధవారం దివ్యగార్డెన్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు కృషి చేసిన రాష్ట్�