విద్యతోపాటు క్రీడలకు ప్రాధా న్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా �
మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు రక్తహీనతతో ప్రసవాల సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తూ భరోసానిస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. రాష్
ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని దేవాదాయ న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నారు. మెడికల్ కాలేజీ మంజూరు చేయిం చి రుణం తీర్చుకున్నానని తెల�
సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతున్నది. నిర్మల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సి�
నిర్మల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కాలేజీకి అనుమతినిస్తూ గురువారం సాయంత్రం ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు (ఎన్ఎంసీ) ఎఫ్.నం. ఎన్ఎంసీ/ యూజీ/ 2023-24/ 000039/ 025960 ద్వారా కాలేజీ ఏర్పాటు �
అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మొక్కలను విరివిగా నాటి చెట్లను పెంచి భవిష్యత్ తరాలకు ఆహ్లాద వాతావరణాన్ని అందించాలని సూచించారు.
అర్హులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలో ఆర్వోఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి తునికాకు కార్మికులకు ప్రభుత్వం రూ. 900 కోట్ల బోనస్ ఇస్తున్నట్టు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నామని, వాటి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి కేటీఆర్ పేర్క�
రామగుండం నియోజకవర్గంలో రెండు నెలల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. తాను అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత అది సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల
కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఆరు దశాబ్దాల్లో చేయలేని అభివృద్ధిని ఎనిమిదేండ్లలో చేసి చూపించారు..” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద�
నిర్మల్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల(ఇరిగేషన్) ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు.