యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయసాధనకు రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళ�
రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్, దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న బీజేపీపై బేరీజు వేసుకొని ఏది కావాల్నో నిర్ణయించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం దర్శి�
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్ట
నిర్మల్ జిల్లా ఏర్పాటు తర్వాత వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రలో పండుగలా మారిందని, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసింగ�
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను సంఘటితం చేసిన పోరా ట వీరుడు దొడ్డి కొమురయ్య అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ
భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కార్యకర్తలు, నాయకులే మా బలం.. బలగం. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. వీటిని ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది’ అన�
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిచోటా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. గత రెండు రోజుల నుంచి సమ్మ�
ప్రభుత్వం అమలు చేసే పథకం ఏదైనా అవార్డులు తెలంగాణ రాష్ర్టా న్నే వరిస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పంచాయతీరాజ్ అవార్డు-23లో దేశంలో మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్�