బాసర ఆలయ పునర్నిర్మాణాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గర్భగుడి విస్తరణ, ప్రాకార మండపం వెడ
తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా ఇన్చార్జి వీ.గంగాధ�
ఎమ్మెల్సీ కవితను ఈడీ రాజకీయ కోణంలో విచారించడం సరికాదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా గంటలపాటు, రోజుల తరబడి విచారణ పేరిట వేధించడం
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 7.70 శాతం పెరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఇల వైకుంఠం దివి నుంచి భువికి దిగొచ్చినట్టుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పునర్నిర్మించిందని ఆధ్యాత్మిక గురువు, దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రశంసించార
లక్షన్నర మందికి పోడు వ్యవసాయ పట్టాలు అందిస్తామని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పెద్దన్నలా ఆదుకుంటున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
టీఎస్ కాస్ట్తో బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం కుదుర్చు కోవడం వల్ల పరిశోధనలకు మరింత ఊతం లభిస్తుందని అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 1,01,116 ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండా లని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా�
నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సమీపంలో తనకు భూములున్నట్టు నిరూపిస్తే, వారికే రాసిస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు.