ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైంది. ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆవిష్కరిం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలో మహారాష్ట్రకు చెందిన నాయకుడు డీబీ
బీజేపీకి బీఆర్ఎస్సే ప్ర త్యామ్నాయమని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమి తి(బీఆర్ఎస్) పార్టీని విస్తరించేందుకు మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న�
చదువులతల్లి బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం గురువారం వసంత పంచమి శోభను సంతరించుకున్నది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారుల అక్షరా�
పవిత్ర గంగాజలంతో మంగళవారం రాత్రి కెస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు చేరుకున్న మెస్రం వంశీయులు అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.