ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. మసకబారిన కండ్లలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట�
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా క్రీడల్లో రాణిస్తే ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిం పేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా వరినాట్లు వేస్తున్నారు. పంటల సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తుండడం, పెట్టుబడి సహాయాన్ని సైతం వరినాట్లకు �
‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి వల్లే ప్రభుత్వ విద్యారంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నది. రాష్ట్రస్థాయి సై�
విద్యార్థులకు చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆ సక్తిని పెంపొందించేందుకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని సెయింట్ థామస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి సైన్స్ఫె�
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఐడీసీ) చైర్మన్గా నియామకమైన సముద్రాల వేణుగోపాలాచారి హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.
నిర్మల్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలు, ప్రకృతి, సహజ సంపదను లక్ష్యంగా చేసుకొని టూరిజం కారిడార్ ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నది. చదువుల తల్లి కొలువుదీరిన బాసర పుణ్యక్షేత్రం నుంచి మొదలుకొ ని కవ్�