రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను ఆదరిస్తున్నారని, సీఎంకు అండగా నిలవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్యక్షేత్రంతో పాటు అనుబంధ పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సారంగాపూర్ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సారంగాపూర్, సెప్టెంబర్ 1 : ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శ
నిర్మల్ అర్బన్/సోన్, ఆగస్టు 16 : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, దిలావర్పూర్, నర్సాపూర్, సారంగాపూర్, సోన
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, జూన్ 17: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కారు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. నిర్మల్ పట్టణంలోని పాత మా�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని, పది జన్మలెత్తినా తెలంగాణాలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ పర్యట
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొండాపూర్లో ప్రగతి పనులు ప్రారంభం మంజులాపూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాల పంపిణీ “ఏడు దశాబ్దాలు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అధోగతి పా�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన నిర్మల్ టౌన్, మే 21 : తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రగతిలో నిర్మల్ జిల్లాను మ�
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి చర్యలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ‘నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సకల హంగులతో తీర్చిదిద్దాలి. ఆగస్టు 15వ తేదీలోగా
రెండేండ్ల తర్వాత శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా ఆంతరంగికంగా నిర్వహించిన జానకీరాముల కల్యాణాన్ని ఈసారి భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో భక్తుల సమ
దేశరాజధానికి మారిన ఆందోళనల పర్వం వడ్ల కొనుగోలుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ రేపు హస్తినలో ధర్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలిన నేతలు నేడు మరికొందరు పయనం పాల్గొననున్న మంత్రి, ఎమ
మాది ధర్మయుద్ధం యాసంగి వడ్లు కొనేవరకు నిరంతరం ఆందోళనలు నిర్వహిస్తాం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతాం.. మోసకారి బీజేపీ సర్కారును తరిమికొట్టే వరకూ విశ్రమించం.. ప్రగతిపథంలో దూసు�