రైతన్న ఉగ్రుడయ్యాడు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై భగ్గుమన్నాడు. రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఈనెల 12 నుంచి కొనసాగుతున్నాయి. శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. ప్రభుత�
నిర్మల్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలకు మహర్దశ చేకూరుతున్నది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాలో సుమారు 600కు పైగా ఆలయాల పునర్నిర్మాణం, కొత్త ఆలయాల నిర్మాణం పూర్తయ్యింది.
భారతదేశ చరిత్రలో మరో అపూర్వఘట్టానికి తెరలేసింది. నవశకం ప్రారంభమైంది. కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చెందింది.
‘మూస పద్ధతి వీడాలి. మేధస్సుకు పదును పెట్టాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, అందుకు తగ్గట్టుగా కష్టపడాలి. కంపెనీలు స్థాపించి.. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.’
ప్రత్యేక రాష్ట్ర ఉ ద్యమానికి కవులు, కళాకారుల పాత్ర మరిచి పోలేనిదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అ న్నారు.
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం సవిత ప్రేమ చూపు తున్నదని దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ పాల్దె అక్�
నిర్మల్ పట్టణంలోని మంత్రి నివాస భవనంలో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి గురువారం అందించారు.
ప్రజల సహ కారంతో నిర్మల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఈద్గాం నుంచి కౌట్ల (కే) వరకు చేపట్టి�
రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలు సత్వర అభివృద్ధి సాధిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ ర�