నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో వివిధ ఆలయాలాభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
అల వైకుంఠాన్ని తలపించే పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రధానాలయం పునఃప్రారంభం తొలిసారి వచ్చిన బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణ వేడుకను క�
నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను మార్చి మొదటి వారంలో పు పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్�
యాదగిరిగుట్ట క్షేత్రం తరహాలో దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయ పునర్నిర్మాణం చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బాసర ప్రధాన ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలన్న సీఎం కే�
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, నిర్మల్ జిల్లా దవాఖాన అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి. ఉదయాన్నే ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తు లు సాయంత్రం వేళ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసి దీక్ష విరమ�
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బోథ్లోని సాయినగర్లో సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని బుధవారం నిర్వహించారు. చిత్ర పటానికి పూజలు చేసి జెండా ఎగు�
“వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చి పంటలను కాపాడుతున్నది మా సర్కారే. కరంటు కోతలంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండిందా?” అని అటవీ, పర్యావరణ,
నిర్మల్ మండలం ముఠాపూర్ పీఏసీఎస్ నూతన అధ్యక్షుడిగా బోండ్ల గంగాధర్(అక్కాపూర్ ), ఉపాధ్యక్షుడిగా రాజారెడ్డి(వెంకటాపూర్) ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, సహకార శాఖ రిజిస్ట్రార్ సాయినాథ్ తెలిపారు.