రైతుల పక్షపాతిగా ఉండి ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు తెలంగాణ ప్ర భుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో యాసంగి సీజన్లో మక్క పండించిన రైతాంగానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా ప్రారంభించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, ద�
తెలంగాణ రాకముందు దండుగలా మారిన వ్యవసాయాన్ని పండుగలా మార్చి చూపించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్
సీఎం కేసీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఓలా - రాజాపూర్ వరకు సుమారు రూ.1.16 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనుల�
యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన లక్ష్మీనరసింహుడి జయంత్యుత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధానార్చకులు మంత్రికి
రాష్ట్రంలో నెహ్రూ జూపార్క్తోపాటు ఇతర పార్క్లను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి అప్గ్రేడ్ చేయనున్నట్టు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. 60 ఏండ్లు పూర్తి చేసుకున్న నెహ్రూ జ�
యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిధిలో మంగళవారం నుం చి గురువారం వరకు నిర్వహించే లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలకు హాజ రు కావాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆలయ ఈవో గీత ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడలకు సైతం పెద్దపీట వేస్తున్నది. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వారిలో మానసిక ఉల్లాసం నింపేందుకు క్రీడలను నిర్వహించాలని నిర్ణయించిం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గల నాలుగో అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొలువుదీరారు. గ్రేటర్ హైదరాబాద్ నాలు�
రాష్ట్ర సర్కారు మక్క రైతుకు మద్దతు ప్రకటించింది. రూ.1,962 గిట్టుబాటు ధరతో కొంటామని తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభకు వెళ్లిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే �
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలోనే అత్యంత ప్రాచీనమైన మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ చైర్మన్, దేవాదాయశాఖ అధికారులు కోరారు. ఈమేరకు సోమవారం ఆహ్వాన పత్రిక, గోడప్రతులను మంత్రి �
నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి(శుక్రవారం) నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. లోకేశ్వరం మండలంలోని రాజురాలో మొదటి కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ�
రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పురపాలక సంఘ సర్వసభ్య అత్యవసర సమావేశంలో బుధవా రం ఆయన పాల్గొని మాట్లాడ�
భారతదేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని, తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణ శివారుల్లో