సీఎం కేసీఆర్ 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం వల్లే ఈ రోజు ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్�
ఉపముఖ్యమంత్రి నాకు డైలాగ్ కొడుతుండు. బస్సు పెడుతాం రా.. మేము ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం.. చూసిపోదువని.. అరే బాబు.. నీకు ఎవడన్నా చెప్పిండో లేడో.. మేం 24 గంటల కరెంటు ఇస్తున్నాం.. నువ్వొచ్చి మాకు నీతులు చెప్తే మేం �
అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. సౌమ్యుడు, మంచి మనిషి, నిర్మల్ జిల్లా ప్రగతికి నిరంతరం పరితపించే నాయకుడు. ప్రజాభివృద్ధికి ఎలా తండ్లాడుతాడో నాకు బాగా తెలుసు. ఇవాళ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుందంటే ప్రధాన కార�
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల రక్షణకోసమని, పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కష్టపడి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. బీ�
పదేళ్ల కాలంలోజరిగిన అభివృద్ధికి పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని కూచన్పెల్లి, బ�
నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(గురువారం) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని కొత్త కలెక్టరేట్కు వెళ�
ఎంపీ ప్రభాకర్ రెడ్డి దవాఖానలో చికిత్స తీసుకుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందుతు న్నదని, అందని ఇల్లు లేదని బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్ పేర్కొ న్నారు. సోమవారం సోన్ మండలం గంజాల్,
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా అమరవేణి నర్సాగౌడ్ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని మంత్రి, నిర్మల్ ఎమెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్�
సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ర
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉంటున్నామని, అలాంటి ప్రభుత్వానికే పట్టంకట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్, సోన్ మండలంలోని ఆయా గ్�
సారంగపూర్ మం డలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏటా గంగనీళ్ల జాతర వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.