కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి
Minister Jagadish Reddy | మునుగోడులు పదినెలల కాలంలో రూ.500కోట్ల పనులు జరిగాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో ఆర్డీవో ఆఫీస్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడారు.
Munugode | మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల నియోజకవర్గంలోని మండలాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరిగింది. దీంతో ఒక వర్గం నేతలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయ�
Minister Jagadish Reddy | నల్లగొండ : మునుగోడు( Munugode ) నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన నీటి పారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన భూసేకరణలో అలస�
రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం కింద పైలట్ ప్రాజెక్టులో భాగంగా మునుగోడు నియోజక వర్గంలోని మండలాల లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి గురువారం హుజుర్నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు
Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి
Kunamneni Sambashiva rao | మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు, ఎవరి వల్ల వచ్చిందో అందరికీ తెలుసు.. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంప దెబ్బ వంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
MLC Kavitha | ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కటే ఇందుకు నిదర్శనం అని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్
Abhilasha godishala | మునుగోడు గెలుపుతో 2023లో టీఆర్ఎస్ హాట్రిక్ విజయం ముందే ఖారరైందని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఉపన్నికలో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల