బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఏప్రిల్ 2న ఢిల్లీలో నిర్వహించే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ పిలుపునిచ్చారు. శ
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన గురుజ రామచంద్రం ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈ నెల 25, 26 ,27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయనను �
తెలంగాణ ఉద్యమ కళాకారులకు రాష్ట్ర సాంస్కృతిక సారధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు అన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) మండలంలోని కల్వకుంట్లకు బస్సు సౌకర్యం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) డిమాండ్ చేసింది. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయని, పరీక్షల సమయాలకు అనుగునంగా బస్స
తమను గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి.. అధికారంలో వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వార�
KTR | ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్�
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
కాంగ్రెస్లో ఉన్నది కార్పొరేట్లు, బ్రోకర్లేనని ఆ పార్టీ మునుగోడు ఇంచార్జి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. పార్టీలో నాటి విలువలు, విధానాలు లేవని విమర్శించారు. ఓడిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తనను అమానించారని �
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) నియోజకవర్గంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి (Palvai Sravanthi) ఆ పార్�
Munugode | కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలో మునుగోడు నియోజకవర్గం తీవ్ర అన్యాయానికి గురయ్యింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఫ్లోరైడ్ బారిన పడి ఇక్కడి ప్రజల నడుము�
ఏదీ... మళ్లీ ఒకసారి చెప్పు....మేము రమ్మంటేనే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చావా? అని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కార్యకర్తలు నిలదీసినంత పని చేసారు. అసలు ఎవన్ని అడిగి బీజేపీలోకి