తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థా�
ప్రచార ప్రకటనల కోసం మాత్రమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేం�
నమ్ముకున్న ఆశయం కోసం తుది వరకు పోరాడిన యోధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. బుధవారం నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.50, డీజిల్, పెట్రోల్పై రూ.2 పెంచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం సీపీఐ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేక పౌరులను నిర్బంధాల పాలుచేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని బీజేపీ నల్లగొండ జ
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �
బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఏప్రిల్ 2న ఢిల్లీలో నిర్వహించే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ పిలుపునిచ్చారు. శ
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన గురుజ రామచంద్రం ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈ నెల 25, 26 ,27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయనను �
తెలంగాణ ఉద్యమ కళాకారులకు రాష్ట్ర సాంస్కృతిక సారధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు అన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) మండలంలోని కల్వకుంట్లకు బస్సు సౌకర్యం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) డిమాండ్ చేసింది. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయని, పరీక్షల సమయాలకు అనుగునంగా బస్స
తమను గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి.. అధికారంలో వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వార�