మునుగోడు ఉపఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంచి అక్రమంగా గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. వారం కిందట మునుగోడు వద్ద భారీగా నగదు పట్టబడగా, శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ శివారులో నిర్వహించిన తనిఖీల్లో కో�
మునుగోడు ఉప ఎన్నికను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని సీఎం కేసీఆర్ ఇన్చార్జి గ్రామం లెంకలపల్లిలో నాయకులు, కార్యకర్తలతో కల�
మోసాల రాజగోపాల్రెడ్డి మునుగోడులో మునగడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నమ్మి ఓటేసిన నియోజకవర్గ ప్రజలను తన కాంట్రాక్టుల కోసం మోసం చేసిన ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు ఇక్కడి ప్�
Errabelli dayakar rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
Minister Srinivas goud| తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్ష కనబరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
Minister Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాడవాడన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
Minister Gangula Kamalaker | నాలుగేండ్లుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా రాజగోపాల్ రెడ్డి గ్రామాలకు
కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో కా
code violations | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బీజేపీ నేతలపై బీ(టీ)ఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రమేశ్రెడ్డి, సోమ భరత్కుమార్ ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీ�
Munugode | కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసమే రాజీనామా చేసిండని, కాంట్రాక్టుల కోసమే పార్టీ మారిండని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీ(టీ)ఆర్ఎస్ అభ్యర�
మునుగోడులో టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కూడా బీజేపీ చేతిలో పావుగా మారింది. టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన 8 గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సోమవారం