‘ఇన్నేండ్లకెల్లి నువ్వు జేసిందేంది.. ఇండ్లు, స్కూళ్లు కట్టిస్తనని చెప్పినవ్.. వాటి సంగతేంది’? అని సోలిపురం గ్రామస్థులు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని నిలదీశారు. సమాధానం చెప్పలేనోడివి ఇక్కడికెందుక
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కనీసం 20 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్లనే మునుగోడు ఉపఎన్
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీకి ఓటు వేస్తే మన వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని బాండ్ పేపర్ రాస
మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అదేరోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. చండూరులోని తాసీల్దార్ కార్యాలయంలో శుక్రవారంతో నామినేషన్ల స్
Nallagonda | ఓ గీత కార్మికుడు 4 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదవశాత్తు ఆ కార్మికుడి తాటి చెట్టు ఎక్కిన తర్వాత మోకు జారడంతో.. తలకిందులుగా వేలాడాడు. స్థానికులు గమనించి పోలీసులకు
Balka Suman|మునుగోడుకు పట్టిన దరిద్రం పోయి అభివృద్ధి జరగాలంటే ముందుగా రాజగోపాల్రెడ్డి శని వదిలిపోవాలని విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
Komatireddy Rajagopal reddy | మునుగోడు బీజేపీ అభ్యర్థికి ఎక్కడికివెళ్లినా నిరసనసెగ తగులుతున్నది. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా
Minister Malla reddy | మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయన
Munugode | మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
మునుగోడు అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని అమిత్షా తనకు చెప్పిండని రాజగోపాల్రెడ్డి నారాయణపేటలో చెప్పిండు. ఇదే మాటలు బీజేపీ నేతలు దుబ్బాకలో, హుజూరాబాద్లో చెప్పిన్రు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ చ�
minister ktr | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. మునుగోడులో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్
Campaign| మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది, పది వార్డులకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Minister Yerrabelli| మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని