మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
రాజగోపాల్రెడ్డి స్వప్రయోజనం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి రూ.18 వేల కోట్ల కోసం రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృ�
మునుగోడులో గులాబీ హోరందుకున్నది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే వ్యూహంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు �
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గులాబీ శ్రేణులు పటాక
ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడు.. అందుకే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా ఈ పథకాలు ఇచ్చే
ఉద్యమ నాయకుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే నేత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా టికెట్ ఖరారైంది. శుక్రవారం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ �
మోదీ, అమిత్షా ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును నిలువరించలేరని, బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని రాష్ట్ర విద్యు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా మన జిల్లా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. మంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యేలకు పలు యూనిట్లను అప్పగించగా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్�
సాధారణంగా ఉప ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. ఒకటి... రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఒక స్థానానికి రాజీనామా చేసినప్పుడు లేదా ఆ స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధి హఠాత్తుగా మరణించినప్పుడు. కానీ మును
మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చం�
మునుగోడు ఉప ఎన్నికల కదన రంగంలోకి గులాబీ దళం అడుగుపెట్టనుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలోని 18 శాఖల మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. శుక్రవారం నుంచి మునుగోడులో పనిచేయాలని టీఆ�
తెలంగాణ రాష్ట్ర సమితి బుధవారం నుంచే ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారినప్పటికీ.. ఎన్నికల సంఘం వద్ద ఆమోదముద్ర పడటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నది. పార్టీ పేరును సవరించుకొనేందుకు ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 195