మునుగోడులో దూకుడు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే తన పదవ�
యాదాద్రి భువనగిరి : రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం భువ�
అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, ఏపీలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని సీపీఐ నారాయణ విమర్శించారు. మోదీ షేక్ హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు మురిసిపోతున్నారని ఎద్దేవా చ
హైదరాబాద్ : మునుగోడు ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీటరు పెడుతరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో హోం మంత్రి అమిత్, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్
Tammineni Veerabhadram | మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
Praja Deevena Sabha | తెలంగాణ గడ్డపై బీజేపీ అడుగుపెడితే విశానమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము సైతం కేసీఆర్తో కలిస�
CM KCR | మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట�
CM KCR Praja Deevena Sabha | ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటని, దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి అని, మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ప్రజాదీవెన సభలో కేసీఆర్ పాల
Talasani Srinivas yadav | మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్తున్నారు. నగరం నుంచి మునుగోడుకు వెళ్తున్న భారీ కాన్వాయ్కి నెక్లెస్ రోడ్ మంత్రి తలసాని
భారీగా చేరిన కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కండువాలు కప్పిన విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 18 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసలు జో�