మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే బీజేపీ తన రొటీన్ డ్రామా మొదలుపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిప
Munugode By Election Schedule | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికల�
Minister Jagadish reddy | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉపసర్పంచ్ కొత్త మల్లయ్య తమ
హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్.. పాల్వాయి స్రవంతి పేరును అధికారికంగా ప్ర
నల్లగొండ : దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేక�
సహజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారు. అయితే తెలంగా ణ వ్యతిరేకులు ఎన్ని కుట్రలు కుహకాలు పన్నినా టీఆర్ఎ�
కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది 9 రాష్ట్రాల్లో మాత్రమే.., మిగతా రాష్ర్టాల్లో ఈడీ కేసులతో నాయకులను భయపెట్టి పవర్లోకి వచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీపై ధ్వజమ
మునుగోడులో దూకుడు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే తన పదవ�
యాదాద్రి భువనగిరి : రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం భువ�
అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, ఏపీలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని సీపీఐ నారాయణ విమర్శించారు. మోదీ షేక్ హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు మురిసిపోతున్నారని ఎద్దేవా చ
హైదరాబాద్ : మునుగోడు ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీటరు పెడుతరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో హోం మంత్రి అమిత్, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్
Tammineni Veerabhadram | మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.