ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) అమలు చేస్తున్నది. దీంతో భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవడం చాలా సులభతరమైంద�
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వివిధ పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నది. మెదక్, సంగారెడ్డి, రామాయం�
జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ నిధులు విడుదల చేశారు. మున్సిపా�
గ్రామంలో ఇటీవల జరిగిన బొడ్రాయి పండుగ సందర్భంగా ప్రజలంతా ఏకమై అద్భుతమైన రోడ్డును నిర్మించారు. మండల సరిహద్దులో చివరి గ్రామంగా ఉన్న చేగుంట ఇటు నాగర్కర్నూల్, అటు వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలకు సరిహద్దు�
మున్సిపాలిటీలు దినదినాభివృద్ధిని సాధిస్తున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతోనే అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగా�
స్వరాష్ట్రంలో అన్ని రంగాలు ప్రగతిలో దూసుకుపోతున్నాయి. పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మౌలిక వసతుల
పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల చెంతకే పాలన.. పాలనా సౌలభ్యం.. ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఈ పదాలు.. కొన్నేండ్ల కిందటి వరకు పత్రికల్లో చదవడం.. కాదంటే నాయకుల నోట వినడం మాత్రమే తెలుసు.. కానీ, ఏనాడూ ప్రజలకు అర్థం కాలేదు. 1905ల�
స్వరాష్ట్రంలో పాలన ప్రజలకు చేరువైంది. తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన అనంతరం పాలన ప్రజలకు దగ్గర కావడంతోపాటు పరుగులు పెడుతోంది. జిల్లావాసులు ఒకప్పుడు తమ గోడు చెప్పకుందామంటే ప
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ... ‘తెలంగాణ సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు గొప్ప చోదకశక్తిగా పనిచేశాయి’ అన్న కేసీఆర్ మాటలు అక్షర సత్యాలు.
బీఆర్ఎస్ హయాంలోనే రంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్�