అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే వారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులైనా పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
ఈ నెల 26 నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్, వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ �
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హరీశ్ రావు సీఎం రేవంత్రెడ్డికి శుక్రవా�
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. శివారులో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో ఈ బృందాలను నియమించి వర్షాకాలంలో ముందస్�
మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారింది. రోడ్లు, వీధులు, డ్రెయినేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది.
2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. 40 లక్షల జనాభా, 57 మండలాలతో అతిపెద్ద జిల్లాగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగు చిన్న జిల్లాలుగా అవతరించింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు మాత్రమే మిగిలాయి.
ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) అమలు చేస్తున్నది. దీంతో భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవడం చాలా సులభతరమైంద�
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వివిధ పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నది. మెదక్, సంగారెడ్డి, రామాయం�
జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ నిధులు విడుదల చేశారు. మున్సిపా�