మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నిక పక్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డలో బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. అలంపూర్, అయిజ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ స్నేహపూర�
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. ఈ నెల 11న ఎన్నికలు జరుగగా.. 13న అధికారులు కౌంటింగ్ నిర్వహించి విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఇల్లెందు మినహా సోమ�
రాష్ట్రంలో మున్సిపాలిటీల విలీనంపై దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వం తమ వాదనను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల విలీనానికి అనుసరించిన విధానం ఏమిటో తెలియజేయాలన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లలో నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. పది మున్సిపాలిటీల్లో ఏడు చోట్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ల�
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బీఆర్ఎస్కు పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికార పార్టీ అడ్డ�
Municipalities | రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు సహా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు నేడు కొలువు తీరనుండగా, యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పాలకవర్గం కొలువుదీరడంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజారిటీ వచ్చిన ఆయా పార్టీలు గెలిచిన అభ్యర్థులను క్యాంప్లకు తరలించారు. కొన్ని మున్సిపాలిటీల
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. దాదాపు రెండేండ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండటంతో ప్రమాణ స్వీకారాలకు
మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు టాప్గేర్లో దూసుకుపోయింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయడంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఖానాపూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ �
ఉమ్మడి మెదక్ జిల్లాలో కారుజోరు కొనసాగింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని (హుస్నాబాద్, చేర్యాలను కలుపుకొని) మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను administrative efficiency గా ప్రభుత్వం చెప్తున్నది. Better service delivery, manageable size, closer administration వంటి పదాలు వినడానికి ఆకర్షణీయంగా ఉ�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కాస్త గందరగోళ పరిస్థితు�