మున్సిపాలిటీల నుంచి సకాలంలో ధృవపత్రాలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
మున్సిపాలిటీల్లో నిర్దేశించిన స్థాయిలో పన్ను లు వసూలు కాకపోవడంతో నిధుల కొరత వెంటాడుతున్నది. కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు నిధు లు సరిపోవడం లేదు. దీంతో పన్నుల వసూ లు కోసం అధికారులు ఆ�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 100 శాతం పన్ను ల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గడిచిన రెండు నెలలు పలు సర్వే ల్లో పాల్గొన్న సిబ్బంది, ప్రస్తుతం మార్చి నెలాఖరులోగా సాధ్యమైనంత ట�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ
ప్రభుత్వ నిర్ణయాలతో రంగారెడ్డి జిల్లా స్వరూపం రోజురోజుకూ మారుతున్నది. జిల్లాలో జరుగుతున్న సమీకరణలతో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరుగనుంది. ఓ వైపు మున్సిపాలిటీల పెంపు కారణంగా ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఖ్య
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీ కొనసాగేనా? జిల్లాలో ఉన్న 34 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ఇటీవలే ప్రభుత్వాన్ని జిల్లా అధికారులు కోరిన విషయం తెలిసిందే.
మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు బల్దియా పరిధిలోకి తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. పీర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉండగా, మేడ్చల్,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వ�
సంగారెడ్డి జిల్లా లో నాలుగు కొత్త మున్సిపాలిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పటా
మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మున్సిపాలి�
ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలపై ఉన్నదని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు సాకులు చెప్పి తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకునే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తక్షణమే ఎన్వోసీలు ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలిస్తుండగా, మరోవైపు క్షేత్రస్థాయి�
స్టేషన్ఘన్పూర్, చేవెళ్లతోపాటు రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్నగర్ 3 మున్సిపాలిటీలను కార్పొ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసముద్రం మున్సిపాలిటీని కేసముద్రం టౌన్, విలేజ్, అమ�