మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మున్సిపాలి�
ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలపై ఉన్నదని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు సాకులు చెప్పి తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకునే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తక్షణమే ఎన్వోసీలు ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలిస్తుండగా, మరోవైపు క్షేత్రస్థాయి�
స్టేషన్ఘన్పూర్, చేవెళ్లతోపాటు రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్నగర్ 3 మున్సిపాలిటీలను కార్పొ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసముద్రం మున్సిపాలిటీని కేసముద్రం టౌన్, విలేజ్, అమ�
జిల్లాలో ఎల్ఆర్ఎస్(అనుమతిలేని లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిశీల
మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచి పోతున్నాయి. దీంతో అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పన్నుల వస�
గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
ఒక చారిత్రక తప్పిదం.. ఒక విలీనం.. 60 ఏండ్ల గోసకు కారణమైంది. కొట్లాడి తెచ్చుకుంటే స్వేచ్ఛావాయువులు లభించాయి. ఇప్పుడు గ్రేటర్లో మరో విలీనం కలకలం రేపుతున్నది. మరో విప్లవానికి శ్రీకారం చుడుతున్నది. కత్తి పక్కో
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో సాఫీగా సాగిపోతున్న భవనాలు, లేఅవుట్ల అనుమతి విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డు పెట్టింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏదో కొత్త విధానం తెరపైకి తెచ్చింది.
జిల్లాలోని మున్సిపాలిటీలను నిధుల కొరత వెంటాడుతున్నది. నగరం చుట్టూ విస్తరించి ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి ఆశించిన మేరకు జరుగడం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మున్సిపా�
హైదరాబాద్ నగర శివారు (రంగారెడ్డి జిల్లా)లో కొ త్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభు�
రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించ
పట్టణాభివృద్ధిలో టీపీవో (టౌన్ప్లానింగ్ ఆఫీసర్)ల పాత్ర కీలకం. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో టీపీవోల కొరత వేధిస్తున్నది. వారి కొరతతో పలు పురపాలక సంస్థల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. భ
రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాను యూనిట్గా తీసుకుని ఏర్పాటు చేస్తున్న సూర్యాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.