రాష్ట్రంలో పట్టణాలకు మహర్దశ పట్టింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించటంలో అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల పన్నులు రూ.212.48 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
పట్టణాలు మెరుస్తున్నాయి. స్వచ్ఛతలో దూసుకెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో అవార్డుల పంట పండిస్తున్నాయి. అందులో భాగంగా గతేడాది సిరిసిల్ల పట్టణం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్�
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో బొల్లారం మున్సిపాలిటీకి అవార్డు లభించింది. నగరంలో గురువారం జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బొల్లారం మున్సిపాలిటీక�
Minister KTR | గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డ్ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు.
మున్సిపాలిటీల నిర్వహణలో రాష్టా న్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉండేవిధంగా చేయాలని ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో కనీసం 30 పట్టణాలకు స్వ చ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చేవిధంగా కృషి చేయాలని మున్సిప
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం అరణ్యభవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. తొలిదశలో 3
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ�
పైలట్ ప్రాజెక్టు సక్సెస్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిజిటల్ ఇంటి నంబర్ల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చ�