రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం అరణ్యభవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. తొలిదశలో 3
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ�
పైలట్ ప్రాజెక్టు సక్సెస్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిజిటల్ ఇంటి నంబర్ల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చ�
ఎన్ఫోర్స్మెంట్ బృందం నిరంతర పర్యవేక్షణ వార్డుల వారీగా ప్రత్యేకాధికారుల నియామకం అనుమతికి మించి నిర్మాణం చేపడితే కూల్చివేత భువనగిరి మున్సిపాలిటీలో 16.79లక్షల జరిమానాలు టీఎస్ బీపాస్ వివరాలు దరఖాస్తు
వికారాబాద్ : శానిటేషన్ సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి, వారిని గౌరవించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బం�
మణికొండ : దేవాలయం కూల్చి ఆ స్థలంలో మరుగుదొడ్డిని నిర్మించేందుకు యత్నించిన కేసు వివాదస్పదం కావడంతో మణకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బిట్లు పద్మారావును భాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ రంగ�
షాబాద్ : సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సభ్యురాలు అ�
రేపు షెడ్యుల్ ప్రకటన? హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన పురపోరుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరుగనున్నది. ఈ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘ�
దరువేసిన జనం దద్దరిల్లిన పురం పురపోరులో టీఆర్ఎస్ జయభేరి మొత్తం 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాల్టీలు కారు కైవసం మొత్తం 248లో 181 సీట్లలో టీఆర్ఎస్, 2 చోట్ల సీపీఐ విజయం 74 శాతం డివిజన్లు/వార్డులలో వికసించిన గులాబ�
మినీ పురపోరులో టీఆర్ఎస్ క్లీన్స్వీప్ గతంలోకంటే ఎక్కువ డివిజన్లు కైవసం కొత్త మున్సిపాలిటీలూ తన ఖాతాలోనే హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): మినీ మున్సిపోల్స్లో అన్నింటినీ క్లీన్స్వీప్ చేసిన టీఆర్�
మహబూబ్నగర్ మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో 27 స్థానాలకు గాను 23 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగరేశారు. అచ్చంపేట ము�