బాలీవుడ్ నటుడు, ఎంట్రప్రెన్యూర్ జాన్ అబ్రహం (John Abraham) ముంబైలో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. దేశ వాణిజ్య రాజధానిలోని ఖరీదైన ప్రాంతమైన ఖర్ లింకింగ్ రోడ్లో ఉన్న ఈ విలాసవంతమైన బ
Madhuri Dixit | అందాల నటి మాధురీ దీక్షిత్ మంగళవారం ఉదయం సిద్ధి వినాయకుని ఆలయంలో తళుక్కున మెరిసింది. తన భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్తో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సిద్ధి వినాయకుని సన్నిధికి వచ్చింది. దం�
నూతన సంవత్సర వేడుకలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై సంసిద్ధమవుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో (Bomb Threat) బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు కాల్ వచ్చింది.
హైదరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి గజానికి 24 శాతం మేర పెరిగాయని ప్రముఖ రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది.
Ratan Tata | నమ్మకంతో కూడిన నాయకత్వం.. టాటా గ్రూపు నినాదం. ఈ నమ్మానికి నైతిక విలువలను జోడించారు రతన్ టాటా. 1868లో అంటే 154 ఏండ్ల కిందట ఒక స్టార్టప్గా ప్రస్థానం ప్రారంభించిన టాటా గ్రూపు.. రతన్ టాటా నాయక
సూత్ర సంతతి.. వినగానే కొత్తగా అనిపిస్తుంది. మనకు మానవ సంతతి మాత్రమే తెలుసు. ముత్తాత, తాత, నాన్న, మనం, మన పిల్లలు.. అంతే! ఆమాటకొస్తే వస్ర్తానికి సైతం ఓ ఘనమైన వారసత్వం ఉంటుంది.
ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు మంగళవారం ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని..
మానవ అక్రమ రవాణ (Human Trafficking) ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కో
Swiggy | బిజీ లైఫ్ గడిపే వారితో పాటు చాలా మంది ఫుడ్ ఆర్డర్ల కోసం స్విగ్గీ, జొమాటో వంటి యాప్లను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యాప్ల ద్వారా ఆర్డర్ చేసిన ఐటెమ్స్లో ఇతర పదార్థాలు వచ్చిన
Crime News | ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
ఒక్కోసారి ఎటువంటి ఇబ్బందులూ లేకపోయినా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. శ్రీదేవి తనయ జాన్వీకపూర్కి ఇప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తింది.
Crime News | ముంబైలోని కుర్లా సబర్బన్ ప్రాంతంలో స్థానికుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.