Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Navy| ఏదైనా సంక్షోభం.. అత్యవసర పరిస్థితుల్లో అందరికీ గుర్తుకు వచ్చేది సైన్యమే. భారీ వరదలైనా.. మరేదైనా సమస్య అయినా క్షణాల్లో త్రివిధ దళాలు స్పందిస్తుంటాయి. తాజాగా ఆరోగ్యం క్షీణించడంతో ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్�
Spicejet | ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో గందరగోళం నెలకొంది. ఓ ప్రయాణికుడు గంటకు పైగా టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ పని చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
China Manja | చైనా మాంజా పక్షుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఒక్క ముంబైలో 1,000 పక్షులు చనిపోయాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమ�
Employee Absconds With Moneay | వ్యాపార సంస్థలో ఒక ఉద్యోగి పదేళ్లకుపైగా పని చేశాడు. యజమాని నమ్మకం పొందాడు. చివరకు వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. (Employee Absconds With Moneay) దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దియోర కుమారుడు మిలింద్ దియోర (Milind Deora) కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
ముంబైకి చెందిన సంస్కృతి, శ్రుతి... కవలపిల్లలు. ఇద్దరి పోలికలే కాదు, ఇష్టాలూ ఒకేలా ఉంటాయి. అక్కడితో ఆగలేదు. ఓ అరుదైన విజయాన్ని కూడా ఇద్దరూ కలిసి పంచుకున్నారు.
cricketer dies | ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న బ్యాటర్ బాల్ను గట్టిగా కొట్టాడు. పక్కనే మరో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న వ్యక్తి తలకు ఆ బాల్ తగిలింది. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆ వ్యక్తి మరణించాడు. (cricke
ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిఖిల్ జైన్ డిజిటల్ సామర్థ్యాన్ని నమ్ముకుని విజేతగా నిలిచారు. నిఖిల్ జైన్ డిసెంబరులో కేరళలోని ఓ నేషనల్ పార్కులో బస్సులో ప్రయాణిస్తుండగా ఆయ�
Bomb threat | ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని పలు సంస్థలకు బాంబు బెదిరింపులు (Bomb threat) కలకలం రేపాయి. 8 సంస్థలను లక్ష్యంగా చేసుకొని కొందరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు.
బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు. 12 ఏండ్ల ప్రాయంలోనే దేశవాళీ రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. శుక్రవారం ముంబైతో మొదలైన మ్యాచ్లో తన సొంత రాష్ట్రం బీహార్ త