Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి బెదిరించాడు.
‘టైమ్ ఔట్' విడుదల చేసిన ప్రపంచంలో టాప్-50 నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై మాత్రమే. జాబితాలో న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మ్యాడ్�
Train Accident | ముంబై డివిజన్ పరిధిలో ఘోరం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థను సరిదిద్దుతున్న సిబ్బందిపై నుంచి లోకల్ ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
Atal Setu | అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జిపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయగఢ్ జిల్లా వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా దూసుకొచ్చి బ్రిడ్జి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీం
Classy Carver Vehicle | చూడటానికి వింతగా ఉన్న మూడు చక్రాల కారు రోడ్డుపై దూసుకెళ్లింది. దీనిని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. (Classy Carver Vehicle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఉన్న ఈ
Invitation | ఆయోధ్యలో సోమవారం ఘనంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అ�
మహారాష్ట్రకు చెందిన లలిత్ సాల్వే (36) ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. ఇది సాధారణమే కదా అనుకోకండి! జన్మతః లలిత్ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు. బీడ్కు చెందిన లలిత్ 2010లో మహారాష్ట్ర పోలీస్ �
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Navy| ఏదైనా సంక్షోభం.. అత్యవసర పరిస్థితుల్లో అందరికీ గుర్తుకు వచ్చేది సైన్యమే. భారీ వరదలైనా.. మరేదైనా సమస్య అయినా క్షణాల్లో త్రివిధ దళాలు స్పందిస్తుంటాయి. తాజాగా ఆరోగ్యం క్షీణించడంతో ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్�
Spicejet | ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో గందరగోళం నెలకొంది. ఓ ప్రయాణికుడు గంటకు పైగా టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ పని చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
China Manja | చైనా మాంజా పక్షుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఒక్క ముంబైలో 1,000 పక్షులు చనిపోయాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.