Vada Pav : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రస్తావన వస్తే లెజెండరీ వడ పావ్ ముందుగా అందరికీ గుర్తుకొస్తుంది. గత కొన్నేండ్లుగా ఈ హాట్ డిష్కు దేశ విదేశాల్లో ఆదరణ పెరిగింది.
Sachin Tendulkar | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియాన్ని (Wankhede Stadium) నిర్మించి 50 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆ స్టేడియంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్
Cyber Fraud | దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడో ఒకచోట ఎవరూ ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నార
ముంబై మరోసారి జూలు విదిల్చింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీని ద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి దూసుకె�
తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతున్నది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్(105 బంతుల్లో 109, 13ఫోర్లు, 4సిక్స్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు.
నటి వరలక్ష్మి శరత్కుమార్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు.
Varalaxmi Sarathkumar | మరో టాలీవుడ్ నటి పెళ్లికి సిద్ధమైంది. వరలక్ష్మీ శరత్కుమార్ త్వరలోనే పెళ్లికూతురు కానున్నది. ఈ క్రమంలోనే తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ముంబైలో జ�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీట్రోఫీ చివరి అంకానికి చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన నాలుగు జట్లు నేటి నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ED Searches : చైనీస్ బెట్టింగ్, లోన్ యాప్స్పై ఈడీ ఉక్కుపాదం మోపింది. ముంబై, చెన్నై, కొచ్చి సహా దేశవ్యాప్తంగా పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 123 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లను స్తంభి
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి విజయం నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన యూపీ.. బుధవారం 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముం�
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
Pankaj Udhas | గజల్ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్ ఉధాస్ (Pankaj Udhas) అంతిమయాత్ర మొదలైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పంకజ్ నివాసం నుంచి ఆయన పార్థివదేహాన్ని బయటికి తీశారు. పూలతో అలంకరించిన ఓ వాహనంపై యాత్రగా ఆ పార్థివదేహా�