Varun Dhawan- Luxury Home | బాలీవుడ్ నలుడు వరుణ్ ధావన్, తన భార్యతో కలిసి ముంబైలోని జుహూ లోకాలిటీలో రూ.44.52 కోట్లకు లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad) ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి కోర�
Daughter Stabs Mother | అక్క పట్ల ఎక్కువగా ఇష్టం చూపుతున్న తల్లిపై చిన్న కుమార్తె ద్వేషం పెంచుకున్నది. తనను చూసేందుకు ఇంటికి వచ్చిన ఆమెతో ఘర్షణ పడింది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి తల్లిని హత్య చేసింది. అనంతరం పోలీస్ స్�
Traffic Challans | కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. రికార్డు స్థాయిలో సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.89 లక్షల మేర చలాన్లు జారీ చేశారు.
ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవల్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ మాజీ కార్పొరేటర్కు ఊహించని షాక్ ఎదురైంది. దవాఖానలోని స్వీపర్ ఓ మహిళా పేషెంట్కు ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి వెలుగులోకి
ముంబయి మీడియా ఫొటోగ్రాఫర్ల అనుచిత వ్యాఖ్యలు కథానాయిక కీర్తి సురేష్కు కాస్త అగ్రహం తెప్పించాయి. అయినా భావోద్వేగాలను నియంత్రించుకొని ఆమె వ్యవహరించింది. ఈ నేపథ్యంలో దక్షిణాది నాయికలపై అక్కడి మీడియా వివ�
ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింద�
హర్షల్కుమార్ క్షీర్సాగర్.. ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శంభాజీనగర్లో నడిచే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్. 23 ఏండ్ల అతని జీతం రూ.13 వేలు. హర్షల్ సంస్థలో భారీ మోసా
Shyam Benegal | ప్రముఖ సినీ దర్శకుడు (Film Maker) శ్యామ్ బెనెగల్ (Shyam Benegal) అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శివాజీ పార్క్ (Shivaji Park) ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో బెనెగల్ అంత్య�
Boat accident | ముంబై (Mumbai) తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం (Boat accident) లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 114 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 101 మంది నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు.
Viral news | ఆ జంటకు ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లి ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టారు. వారి దాంపత్య జీవితంలో కీలక ఘట్టం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శోభనం గదిని పూలు, పండ్లతో అలంకరించి వరు�
Boat accident | ముంబై (Mumbai) తీరంలో ఘోర పడవ ప్రమాదం (Boat accident) జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్గార్డ్స్ (Indian coast guards) రెస్క్యూ ఆప�