Toll Free | అసెంబ్లీ ఎన్నికలకు ముందు (before polls) మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై (Mumbai)కి వెళ్లే మార్గంలోని ఐదు టోల్ బూత్ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు (Toll Free) చేసింది.
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ విమానం (Air India) ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు.
Baba Siddique | మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ బాంద్రాలోని తన కుమారుడు జీషన్ కార్యాలయం వద్ద శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సల్మాన్ ఖాన్తో సిద్ధిఖీ సన్నిహిత సంబంధాలు కొనసాగి
Baba Siddique | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిద్ధిఖీపై ముగ్గురు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే కాల్పులకు పాల్ప�
Baba Siddique | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెల
Sayaji Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో అక్కడ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు చేరికలకు తెరలేపాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటామోటా నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార
పారిశ్రామిక దిగ్గజం, దాతృశీలి రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. వొర్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శణార్�
Ranji Trophy : దేశవాళీ క్రికెట్లో వరల్డ్ కప్తో సమానంగా భావించే రంజీ ట్రోఫీ (Ranji Trophy)కి వేళైంది. జాతీయ జట్టులో చోటు ఆశించే కుర్రాళ్లకు వీసా లాంటిదిగా భావించే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ రేపటి నుంచే మొదలవ్వ�
Ratan Tata | రతన్ టాటా (Ratan Tata) అంతిమ యాత్ర ( last rites) ప్రారంభమైంది. ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి రతన్ టాటా పార్థివదేహాన్ని అంతియ యాత్రగా తీసుకెళ్తున్నారు.
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానిక
మహారాష్ట్రలోని ముంబైలో (Mumbai) ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ముంబైలోని బెంబూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు.
ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ను దేశవాళీలో దిగ్గజ జట్టు ముంబై సొంతం చేసుకుంది. ఈ ఏడాది రంజీ చాంపియన్ అయిన ముంబై.. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో గెలవడం ద్వారా 27 ఏండ్ల తర్వాత ఈ ట్రోఫీని ముద�
Bathukamma | మహారాష్ట్రలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ముంబయి ప్రాంతీయ పద్మశాలీ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో దాదర్లోని యోగి సభగృహలో శుక్రవారం సంబురాలు జరిపారు. వేడుకలకు ముంబయి నుంచి 25 పద్మశాలి సంఘాలకు చెంద�