Sridevi | దివంగత అలనాటి తార శ్రీదేవి (Sridevi) మరణం తర్వాత బోనీకపూర్ ప్రొఫెషనల్ కెరీర్పై దృష్టిసారించారని తెలిసిందే. ఇదిలా ఉంటే ఓ షాకింగ్ న్యూస్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే బోనీకపూర్ ముంబైలో �
Madhuri Dixit | ఒకప్పుడు టాప్ హీరోయిన్గా, డ్యాన్స్ క్వీన్గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే! నటిగా వెండితెరపై కాస్త గ్యాప్ తీసుకున
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిర్ణయించారు. ఈ డిమాండ్తో తాను వచ్చే నెల 20 నుంచి ముంబైలోని ఆజాద్
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి.
తనకు జన్మనిచ్చిన తల్లి కోసం స్విట్జర్లాండ్ యువతి విద్యా ఫిలిప్పోన్ (26) పదేండ్ల నుంచి ముంబైలో అన్వేషిస్తున్నారు. విద్యను ఆమె తల్లి మిషనరీస్ ఆఫ్ చారిటీలో వదిలిపెట్టారు. అనంతరం ఆమెను స్విట్జర్లాండ్ జ�
Air India | విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు రాజుకున్నట్లు అలర్ట్ రావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. ఈ అలర్ట్తో వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు తమ కుమార్తెతో కలిసి ముంబై (Mumbai)లోని మహాలక్ష్మి అమ్మవారిని (Mahalaxmi temple) దర్శించుకున్నారు.
PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న యువ కథానాయిక జాన్వీకపూర్ తన తల్లి దివంగత శ్రీదేవిని తలచుకొని భావోద్వేగానికి గురైంది. తొలి చిత్రం ‘ధడక్' షూటింగ్ సమయంలో అమ్మను లొకేషన్కు రావ�
Fire Accident | ముంబయిలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న క్యాంటీన్లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
అతడు ఆ సంస్థ మాజీ ఉద్యోగి. అందులో డబ్బులు ఎక్కడ దాచిపెడతారో తెలుసు. ఇంకేముంది మరో ఐదుగురితో కలిసి ఇన్నాళ్లు పనిచేసిన సంస్థకు కన్నం (Robbery) వేశాడు. రూ.4 కోట్లకుపైగా దోచుకెళ్లాడు.
Chinese Fishing Vessels | గుజరాత్, ముంబై తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో వందలాది చైనా ఫిషింగ్ ఓడలను (Chinese Fishing Vessels) నిఘా సంస్థలు గుర్తించాయి. మినీ గూఢచార నౌకలుగా పని చేస్తున్న వీటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగడంపై ఆందోళన వ్యక్త�
ముంబై వేదికగా ఈ నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరుగనుంది. రానున్న సీజన్ కోసం జరుగనున్న సీజన్ కోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు.