Man Jumps From Mantralaya Building | మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయం బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి దూకాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సెఫ్టీ నెట్లో అతడు పడ్డాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నార�
domestic help strangles Woman employer | ఒక యువకుడు పనిలో చేరిన మరునాడే ఇంటి యజమానురాలి గొంతు నొక్కి హత్య చేశాడు. ఆమెకు చెందిన డైమండ్, బంగారు గాజులు చోరీ చేశాడు. రైలులో పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Swara Bhaskar | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ సంకల్ప యాత్ర’ కొనసాగుతోంది. తాజాగా రాహుల్ యాత్రలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ (Swara Bhaskar) పాలు పంచుకున్నారు.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతూ యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం బిగ్ బి మ�
Amitabh Bachchan | బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 81 ఏండ్ల బిగ్ బి యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న బిగ్ బి అభిమ�
ముంబై మళ్లీ మెరిసింది. దేశవాళీ క్రికెట్పై మరోమారు తనదైన ముద్రవేస్తూ ముంబై 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ను సగర్వంగా ముద్దాడింది. గత 90 ఏండ్లలో 48వసారి ఫైనల్ చేరిన ముంబై రంజీ కింగ్గా అవతరించింది. ఆఖరి రోజు వర
Woman Murders Daughter | ప్రేమ వ్యవహారంపై వాగ్వాదం నేపథ్యంలో కుమార్తె గొంతు నొక్కి తల్లి చంపింది. (Woman Murders Daughter) అనారోగ్యంతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. వైద్య పరీక్షలో అసలు విషయం తెలియడంతో యువతి తల్లిని పోల�
WPL | మహిళల ప్రీమియర్ లీగ్లో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఐపీఎల్కు ఏ మాత్రం తీసిపోకుండా జరుగుతున్న లీగ్లో అమ్మాయిలు అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబైపై �
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో 42వ టైటిల్పై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నది.
ముంబై, విదర్భ మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్పై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నది. విదర్భ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో రోజు ఆట ముగ
Vada Pav : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రస్తావన వస్తే లెజెండరీ వడ పావ్ ముందుగా అందరికీ గుర్తుకొస్తుంది. గత కొన్నేండ్లుగా ఈ హాట్ డిష్కు దేశ విదేశాల్లో ఆదరణ పెరిగింది.
Sachin Tendulkar | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియాన్ని (Wankhede Stadium) నిర్మించి 50 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆ స్టేడియంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్
Cyber Fraud | దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడో ఒకచోట ఎవరూ ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నార
ముంబై మరోసారి జూలు విదిల్చింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీని ద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి దూసుకె�