వచ్చే నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం జరగనుంది. వచ్చే ఏడాది జరుగనున్న డబ్ల్యూపీఎల్ కోసం ముంబై వేదికగా వేలం నిర్వహించనున్నట్లు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జరిగిన తొ
Raj Kumar Kohli | బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత రాజ్ కుమార్ కోహ్లీ (Raj Kumar Kohli ) మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 93.
మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్య థాక్రేపై (Aaditya Thackeray) మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదుచేశారు. ముంబైలోని (Mumbai) లోయర్ పరేల్లో డెలిస్లే బ్రిడ్జి (Delisle Bridge) రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప
ముంబైలోని ప్రఖ్యాత ధారావి స్లమ్ రీడవలప్మెంట్ ప్రాజెక్టు బిడ్డింగ్ నిబంధనల్ని మార్చి ఇప్పటికే ప్రధాని సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీకి అప్పగించిన బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభు�
Shiv Sena factions clash | శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే వర్ధంతి సందర్భంగా రెండుగా చీలిన ఆ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. (Shiv Sena factions clash) నవంబర్ 17 బాలాసాహెబ్ వర్థంతి. అయితే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిం�
IND Vs NZ: టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నది. వరల్డ్కప్ సెమీస్లో ఇవాళ న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేక�
India vs New zealand: వాంఖడే స్టేడియంలో కాసేపట్లో భారత్, కివీస్ మధ్య మ్యాచ్ ప్రారంభంకానున్నది. ఇవాళ అక్కడ వెదర్వే డిగా, పొడిగా ఉంది. వర్షం పడే అవకాశాలులేవు. మధ్యాహ్నం అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ నమో�
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్తో దే�