Varalaxmi Sarathkumar | మరో టాలీవుడ్ నటి పెళ్లికి సిద్ధమైంది. వరలక్ష్మీ శరత్కుమార్ త్వరలోనే పెళ్లికూతురు కానున్నది. ఈ క్రమంలోనే తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ముంబైలో జ�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీట్రోఫీ చివరి అంకానికి చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన నాలుగు జట్లు నేటి నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ED Searches : చైనీస్ బెట్టింగ్, లోన్ యాప్స్పై ఈడీ ఉక్కుపాదం మోపింది. ముంబై, చెన్నై, కొచ్చి సహా దేశవ్యాప్తంగా పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 123 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లను స్తంభి
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి విజయం నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన యూపీ.. బుధవారం 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముం�
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
Pankaj Udhas | గజల్ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్ ఉధాస్ (Pankaj Udhas) అంతిమయాత్ర మొదలైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పంకజ్ నివాసం నుంచి ఆయన పార్థివదేహాన్ని బయటికి తీశారు. పూలతో అలంకరించిన ఓ వాహనంపై యాత్రగా ఆ పార్థివదేహా�
Yashasvi Jaiswal New Flat | పానీపూరి బండిని నడిపి కుటుంబాన్ని పోషించడమే గాక తాను క్రికెటర్ అవడానికి ఎన్నో కష్టాలుపడ్డ తన తల్లిదండ్రుల కోసం జైస్వాల్.. ఇటీవలే థానేలో 1500 స్క్వేర్ఫీట్లలో ఉన్న ఐదు బెడ్ రూమ్ల లగ్జరీ ఫ్లా
Ranji Trophy 2024 : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024) తుది అంకానికి చేరింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఎనిమిది జట్లు క్వార్టర్కు అర్హత సాధించాయి. దాంతో, మంగళవారం బీసీసీఐ క్వార్టర్ ఫైనల్
Viral Video : ఓ చిరువ్యాపారితో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సంభాషణ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. రోజూ ఎంతో మందిని కలుస్తున్నా వారితో చిన్న సరదా ఘటనలు రోజంతా మనసుకు హాయినిస్తాయి.
Woman Walking like Animal | ఒక యువతిని జంతువు మాదిరిగా రోడ్డుపై నడిపించి మరో మహిళ తీసుకెళ్లింది. ఆ యువతి మెడకు ఉన్న బెల్ట్ను చేతిలో పట్టుకుని లాక్కెల్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై, ముంబై, బీహార్ నుంచి బంగ్లాదేశ్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలకు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భారత్లో మినహా ఇతర దేశాల్లో కిలో ఉల్లిగడ్డ వెయ్యి రూపాయలు పైనే ఉండటంతో స్మగ్