Mumbai | ముంబయి ఎయిర్పోర్ట్లో కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. పలువురు వ్యక్తుల నుంచి 1.76 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం విలువ రూ.97లక్
శివసేన (యూబీటీ) నేత కుమారుడిని ఒక వ్యక్తి కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఎంహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని దహిసార్ ప్రాంతంలో శివసేన (యూబీటీ) మాజీ కౌన్సిలర్ వినోద్ ఘో�
కువైటీ పడవలో ప్రయాణించి, చట్టవిరుద్ధంగా భారత దేశంలో ప్రవేశించిన ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిట్సో డిట్టో (31), విజయ్ వినయ్ ఆంథో
Sharad Pawar Posters | మహరాష్ట్ర రాజధాని ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రధాన కార్యాలయం వద్ద శరద్ పవార్కు మద్దతుగా భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. (Sharad Pawar Posters ) ఎన్నికల గుర్తు మీదైనప్పటికీ ‘బాప్ (శరద�
Mumbai | ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో అనుమానాస్పద బోటు కలకలం సృష్టించింది. ముంబయి సముద్ర గస్తీ పోలీసులు వేగంగా స్పందించి బోటును స్వాధీనం చేసుకున్నారు.
Union Bank Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్), మేనేజర్ (లా) తదితర పోస్టుల భర్తీకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇం
విద్వేషతపూరిత ప్రసంగం (Hate Speech) కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని (Mufti Salman Azhari) గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 31న గుజరాత్లోని జునాగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారీ ప్రసంగించా�
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి బెదిరించాడు.
‘టైమ్ ఔట్' విడుదల చేసిన ప్రపంచంలో టాప్-50 నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై మాత్రమే. జాబితాలో న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మ్యాడ్�