‘టైమ్ ఔట్' విడుదల చేసిన ప్రపంచంలో టాప్-50 నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం ముంబై మాత్రమే. జాబితాలో న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మ్యాడ్�
Train Accident | ముంబై డివిజన్ పరిధిలో ఘోరం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థను సరిదిద్దుతున్న సిబ్బందిపై నుంచి లోకల్ ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
Atal Setu | అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జిపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయగఢ్ జిల్లా వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా దూసుకొచ్చి బ్రిడ్జి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీం
Classy Carver Vehicle | చూడటానికి వింతగా ఉన్న మూడు చక్రాల కారు రోడ్డుపై దూసుకెళ్లింది. దీనిని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. (Classy Carver Vehicle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఉన్న ఈ
Invitation | ఆయోధ్యలో సోమవారం ఘనంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అ�
మహారాష్ట్రకు చెందిన లలిత్ సాల్వే (36) ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. ఇది సాధారణమే కదా అనుకోకండి! జన్మతః లలిత్ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు. బీడ్కు చెందిన లలిత్ 2010లో మహారాష్ట్ర పోలీస్ �
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Navy| ఏదైనా సంక్షోభం.. అత్యవసర పరిస్థితుల్లో అందరికీ గుర్తుకు వచ్చేది సైన్యమే. భారీ వరదలైనా.. మరేదైనా సమస్య అయినా క్షణాల్లో త్రివిధ దళాలు స్పందిస్తుంటాయి. తాజాగా ఆరోగ్యం క్షీణించడంతో ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్�
Spicejet | ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో గందరగోళం నెలకొంది. ఓ ప్రయాణికుడు గంటకు పైగా టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ పని చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
China Manja | చైనా మాంజా పక్షుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఒక్క ముంబైలో 1,000 పక్షులు చనిపోయాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమ�
Employee Absconds With Moneay | వ్యాపార సంస్థలో ఒక ఉద్యోగి పదేళ్లకుపైగా పని చేశాడు. యజమాని నమ్మకం పొందాడు. చివరకు వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. (Employee Absconds With Moneay) దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దియోర కుమారుడు మిలింద్ దియోర (Milind Deora) కాంగ్రెస్కు రాజీనామా చేశారు.