Sunny Leone | తన క్రేజీ లుక్స్తో వరల్డ్వైడ్గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది సన్నీలియోన్ (Sunny Leone). సోషల్ మీడియాలో హాట్ హాట్ బికినీలో దర్శనమిచ్చే సన్నీలియోన్కు భారతీయ సంప్రదాయాలంటే చాలా ఇష్టమని ప్రత్యేక�
ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని,
Road accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సియాన్ ఆస్పత్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ వెంటనే కారులోంచి మంటలు చెలరేగాయి. స్థాన
IndiGo | విమానాల్లో ఇటీవల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. ముఖ్యంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబై (Mumbai) నుంచి గువాహటి (Gu
BMC | ఎనకటికి ఎవడో బర్రెను కొనకముందే దాని తలుగు కొన్నాడంట! బృహాన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు చేసిన పని కూడా అదే చందంగా ఉంది. ముంబైలోని బైకుల్లా జూలో జంతువులను ఉంచేందుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మరి
విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోక
Man Consumes Drugs in Train | లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ఒక వ్యక్తి అంతా చూస్తుండగా డ్రగ్స్ సేవించాడు. (Man Consumes Drugs in Train) ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రహస్యంగా దీనిని వీడియో తీశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Mumbai Local Train | ట్రైన్లో ప్రయాణికుల మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. ఇటీవలే ఢిల్లీ మెట్రో రైలులో కొందరు ప్రయాణికులు తరచూ ఘర్షణపడుతున్న వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గొడవ
విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన విపక్ష పార్టీల కూటమి (Opposition Meet) ఇండియా భేటీ శుక్రవారం ముగిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన సమావేశ�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరుగుతున్న విపక్ష భారత జాతీయ సమ్మిళిత అభివృద్ధి కూటమి (ఇండియా) సమావేశంలో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.
భూములు లాక్కొని బకాయిలు చెల్లించని బీజేపీ సర్కారు ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర రైతన్నలు నిరసనబావుటా ఎగురవేశారు. పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సచివాలయం భవనం ఆరో అంతస్తు నుంచి �