cricketer dies | ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న బ్యాటర్ బాల్ను గట్టిగా కొట్టాడు. పక్కనే మరో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న వ్యక్తి తలకు ఆ బాల్ తగిలింది. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆ వ్యక్తి మరణించాడు. (cricke
ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిఖిల్ జైన్ డిజిటల్ సామర్థ్యాన్ని నమ్ముకుని విజేతగా నిలిచారు. నిఖిల్ జైన్ డిసెంబరులో కేరళలోని ఓ నేషనల్ పార్కులో బస్సులో ప్రయాణిస్తుండగా ఆయ�
Bomb threat | ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని పలు సంస్థలకు బాంబు బెదిరింపులు (Bomb threat) కలకలం రేపాయి. 8 సంస్థలను లక్ష్యంగా చేసుకొని కొందరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు.
బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు. 12 ఏండ్ల ప్రాయంలోనే దేశవాళీ రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. శుక్రవారం ముంబైతో మొదలైన మ్యాచ్లో తన సొంత రాష్ట్రం బీహార్ త
బాలీవుడ్ నటుడు, ఎంట్రప్రెన్యూర్ జాన్ అబ్రహం (John Abraham) ముంబైలో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. దేశ వాణిజ్య రాజధానిలోని ఖరీదైన ప్రాంతమైన ఖర్ లింకింగ్ రోడ్లో ఉన్న ఈ విలాసవంతమైన బ
Madhuri Dixit | అందాల నటి మాధురీ దీక్షిత్ మంగళవారం ఉదయం సిద్ధి వినాయకుని ఆలయంలో తళుక్కున మెరిసింది. తన భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్తో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సిద్ధి వినాయకుని సన్నిధికి వచ్చింది. దం�
నూతన సంవత్సర వేడుకలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై సంసిద్ధమవుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో (Bomb Threat) బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు కాల్ వచ్చింది.
హైదరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి గజానికి 24 శాతం మేర పెరిగాయని ప్రముఖ రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది.
Ratan Tata | నమ్మకంతో కూడిన నాయకత్వం.. టాటా గ్రూపు నినాదం. ఈ నమ్మానికి నైతిక విలువలను జోడించారు రతన్ టాటా. 1868లో అంటే 154 ఏండ్ల కిందట ఒక స్టార్టప్గా ప్రస్థానం ప్రారంభించిన టాటా గ్రూపు.. రతన్ టాటా నాయక
సూత్ర సంతతి.. వినగానే కొత్తగా అనిపిస్తుంది. మనకు మానవ సంతతి మాత్రమే తెలుసు. ముత్తాత, తాత, నాన్న, మనం, మన పిల్లలు.. అంతే! ఆమాటకొస్తే వస్ర్తానికి సైతం ఓ ఘనమైన వారసత్వం ఉంటుంది.
ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు మంగళవారం ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని..