మానవ అక్రమ రవాణ (Human Trafficking) ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కో
Swiggy | బిజీ లైఫ్ గడిపే వారితో పాటు చాలా మంది ఫుడ్ ఆర్డర్ల కోసం స్విగ్గీ, జొమాటో వంటి యాప్లను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యాప్ల ద్వారా ఆర్డర్ చేసిన ఐటెమ్స్లో ఇతర పదార్థాలు వచ్చిన
Crime News | ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
ఒక్కోసారి ఎటువంటి ఇబ్బందులూ లేకపోయినా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. శ్రీదేవి తనయ జాన్వీకపూర్కి ఇప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తింది.
Crime News | ముంబైలోని కుర్లా సబర్బన్ ప్రాంతంలో స్థానికుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.
Sridevi | దివంగత అలనాటి తార శ్రీదేవి (Sridevi) మరణం తర్వాత బోనీకపూర్ ప్రొఫెషనల్ కెరీర్పై దృష్టిసారించారని తెలిసిందే. ఇదిలా ఉంటే ఓ షాకింగ్ న్యూస్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే బోనీకపూర్ ముంబైలో �
Madhuri Dixit | ఒకప్పుడు టాప్ హీరోయిన్గా, డ్యాన్స్ క్వీన్గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే! నటిగా వెండితెరపై కాస్త గ్యాప్ తీసుకున
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిర్ణయించారు. ఈ డిమాండ్తో తాను వచ్చే నెల 20 నుంచి ముంబైలోని ఆజాద్
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి.
తనకు జన్మనిచ్చిన తల్లి కోసం స్విట్జర్లాండ్ యువతి విద్యా ఫిలిప్పోన్ (26) పదేండ్ల నుంచి ముంబైలో అన్వేషిస్తున్నారు. విద్యను ఆమె తల్లి మిషనరీస్ ఆఫ్ చారిటీలో వదిలిపెట్టారు. అనంతరం ఆమెను స్విట్జర్లాండ్ జ�
Air India | విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు రాజుకున్నట్లు అలర్ట్ రావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. ఈ అలర్ట్తో వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు తమ కుమార్తెతో కలిసి ముంబై (Mumbai)లోని మహాలక్ష్మి అమ్మవారిని (Mahalaxmi temple) దర్శించుకున్నారు.
PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న యువ కథానాయిక జాన్వీకపూర్ తన తల్లి దివంగత శ్రీదేవిని తలచుకొని భావోద్వేగానికి గురైంది. తొలి చిత్రం ‘ధడక్' షూటింగ్ సమయంలో అమ్మను లొకేషన్కు రావ�