Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు తమ కుమార్తెతో కలిసి ముంబై (Mumbai)లోని మహాలక్ష్మి అమ్మవారిని (Mahalaxmi temple) దర్శించుకున్నారు.
PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న యువ కథానాయిక జాన్వీకపూర్ తన తల్లి దివంగత శ్రీదేవిని తలచుకొని భావోద్వేగానికి గురైంది. తొలి చిత్రం ‘ధడక్' షూటింగ్ సమయంలో అమ్మను లొకేషన్కు రావ�
Fire Accident | ముంబయిలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న క్యాంటీన్లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
అతడు ఆ సంస్థ మాజీ ఉద్యోగి. అందులో డబ్బులు ఎక్కడ దాచిపెడతారో తెలుసు. ఇంకేముంది మరో ఐదుగురితో కలిసి ఇన్నాళ్లు పనిచేసిన సంస్థకు కన్నం (Robbery) వేశాడు. రూ.4 కోట్లకుపైగా దోచుకెళ్లాడు.
Chinese Fishing Vessels | గుజరాత్, ముంబై తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో వందలాది చైనా ఫిషింగ్ ఓడలను (Chinese Fishing Vessels) నిఘా సంస్థలు గుర్తించాయి. మినీ గూఢచార నౌకలుగా పని చేస్తున్న వీటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగడంపై ఆందోళన వ్యక్త�
ముంబై వేదికగా ఈ నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరుగనుంది. రానున్న సీజన్ కోసం జరుగనున్న సీజన్ కోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు.
Gas Cylinder Explosion | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి (Gas Cylinder Explosion) 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి (Houses Collapse).
Mumbai : ఐపీఎస్ ఆఫీసర్లమంటూ ఇద్దరు వ్యక్తులు ముంబైలో ఓ బ్యాంకు ఉద్యోగిని మోసం చేశారు. అనుకూల స్థలంలో పోస్టింగ్ చేయిస్తామంటూ ఆ ఉద్యోగి స్నేహితుడి నుంచి కూడా 35 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు న�
వచ్చే నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం జరగనుంది. వచ్చే ఏడాది జరుగనున్న డబ్ల్యూపీఎల్ కోసం ముంబై వేదికగా వేలం నిర్వహించనున్నట్లు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జరిగిన తొ
Raj Kumar Kohli | బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత రాజ్ కుమార్ కోహ్లీ (Raj Kumar Kohli ) మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 93.