ముంబై: ముంబై వేదికగా ఈ నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరుగనుంది. రానున్న సీజన్ కోసం జరుగనున్న సీజన్ కోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. ఇందులో 104 మంది భారత క్రికెటర్లు కాగా, 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
జాబితాలో ఉన్న క్రికెటర్లలో 56 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 109 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.