మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో ముంబై యువ క్రికెటర్ సిమ్రాన్ షేక్ రికార్డు ధర పలికింది. ఆదివారం జరిగిన వేలంలో అన్క్యాప్డ్ సిమ్రాన్ను ఏకంగా 1.90 కోట్లతో గుజరాత్ జెయింట్స్ జట్టు త
WPL Auction | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 సీజన్ కోసం బెంగళూరు వేదికగా ఆదివారం మినీ వేలం నిర్వహించారు. ఐదు జట్లు ఈ వేలంలో పాల్గొని 19 మందిని కొనుగోలు చేశాయి. ఇందు కోసం ఫ్రాంచైజీలు రూ.9.05కోట్లను వెచ్చించాయి. నలుగు�
ముంబై వేదికగా ఈ నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరుగనుంది. రానున్న సీజన్ కోసం జరుగనున్న సీజన్ కోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు.
WPL: దేశవ్యాప్తంగానే గాక ప్రపంచ క్రికెట్ అభిమానులను తనవైపునకు తిప్పుకున్న ఐపీఎల్ విజయవంతం కావడానికి ఫ్రాంచైజీలు తమ సొంత నగరాలలో ఆడటమేనన్నది జగమెరిగిన సత్యం.
డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. స్మృతి మంధానకు రికార్డు ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఏ జట్టు ఎవరిని కొనుగో�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. భారత ఓపెనర్ స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ వేలంలో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ �
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో మిచెల్ స్టార్క్ భార్య అలిసా హేలీని యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. రూ. 70 లక్షలకు ఈ వికెట్ కీపర్ను దక్కించుకుంది.
భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. ఈ స్టార్ క్రికెటర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప�
బీసీసీఐ తొలి సారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) వేలాన్ని మలికా అద్వానీ నిర్వహించనుంది. ముంబైకి చెందిన మలికాకు పురాతన పెయింటింగ్స్, శిల్పాలను సేకరించడమంటే చాలా ఇష్ట
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ