బీసీసీఐ తొలి సారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) వేలాన్ని మలికా అద్వానీ నిర్వహించనుంది. ముంబైకి చెందిన మలికాకు పురాతన పెయింటింగ్స్, శిల్పాలను సేకరించడమంటే చాలా ఇష్ట
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ