WPL Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు రికార్డు స్థాయి ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దాంతో, డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో అత్యధిక ధర పలికిన క్రికెటర్గా మంధాన గుర్తింపు సాధించింది. ఐదు ఫ్రాంఛైజీలు ఈ వేలంలో పాల్గొన్నాయి. ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? ఎంత ధరకు కొన్నది? చూద్దాం.
హర్మన్ప్రీత్ కౌర్ (రూ.1.8 కోట్లు), నటాలియా సీవర్ (రూ.3.2 కోట్లు), అమెలియ ఖేర్ (రూ.1 కోటి), పూజా వస్త్రాకర్ (రూ.1.9 కోట్లు), యస్తికా భాటియా (రూ.1.5 కోట్లు), హీతర్ గ్రాహం (రూ.30 లక్షలు), ఇసబెల్లె వాంగ్ (రూ.30 లక్షలు) అమన్జోత్ కౌర్ (రూ.50 లక్షలు), ధార గుజ్జర్ (రూ.10 లక్షలు), సయికా ఇషక్ (రూ.10 లక్షలు), హేలీ మాథ్యూస్ (రూ. 40 లక్షలు), ప్రియాంక బాల (రూ. 20 లక్షలు), సోనమ్ యాదవ్ (రూ. 10 లక్షలు), జింతిమాని కలితా (రూ.10 లక్షలు), నీలం బిష్త్ (రూ.10 లక్షలు).
జెమీమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ.2 కోట్లు), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా, రూ.1.1 కోట్లు), రాధా యాదవ్ (రూ.40 లక్షలు), శిఖా పాండే (రూ.60 లక్షలు), మరిజానే కాప్ (దక్షిణాఫ్రికా, రూ. 1.5 కోట్లు), టిటస్ సాధు (రూ.10 లక్షలు), అలిసే క్యాప్సే (ఇంగ్లండ్ రూ. 75 లక్షలు), తార నోరిస్ (రూ.10 లక్షలు) జసియా అక్తర్ (రూ.20 లక్షలు), జెస్ జొనాస్సెన్ (రూ.50లక్షలు), తానియా భాటియా (రూ. 30 లక్షలు), పూనమ్ యాదవ్ (రూ.30 లక్షలు), స్నేహ దీప్తి (రూ. 30 లక్షలు), అరుంధతి రెడ్డి (రూ.30 లక్షలు), అపర్ణా మొండల్ (రూ.10 లక్షలు)
అష్లీ గార్డ్నర్ (రూ.3.2 కోట్లు, ) బేత్ మూనీ (రూ.2.2 కోట్లు), సోఫీయా డంక్లీ (రూ.60 లక్షలు), దియేంద్ర డాటిన్ (రూ.60 లక్షలు), సబినేని మేఘన (రూ.30 లక్షలు), స్నేహ్ రానా (రూ.75 లక్షలు), హర్లీన్ డియోల్ (రూ.40 లక్షలు), మన్సీ జోషి (రూ. 30 లక్షలు), దయలం హేమలత (రూ.30 లక్షలు), మోనికా పటేల్ (రూ.30 లక్షలు), తనూజ కన్వేర్ (రూ.50 లక్షలు), అశ్వని కుమారి (రూ.35లక్షలు)
స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు), ఎలిసే పెర్రీ, (రూ.1.7 కోట్లు), సోఫీ డెవినె (న్యూజిలాండ్, రూ.50 లక్షలు) రీచా ఘోష్ (రూ.1.9 కోట్లు), రేణుకా సింగ్ (రూ.1.5 కోట్లు), ఎరిన్ బర్న్స్ (ఆస్ట్రేలియా, రూ. 30 లక్షలు), దిశా కసత్ (రూ. 10 లక్షలు), ఇంద్రానీ రాయ్ (రూ. 10 లక్షలు), శ్రేయాంక పాటిల్ (రూ.10 లక్షలు), కనిక ఆహుజా (రూ.35 లక్షలు), హీధర్ నైట్ (రూ.40 లక్షలు), ప్రీతి బోస్ (రూ.30 లక్షలు), సహనా పవార్ (రూ.10లక్షలు)
దీప్తి శర్మ (రూ.2.60 కోట్లు), సోఫీ ఎక్లెస్టోన్ (రూ.1.8 కోట్లు), తహిలా మెక్గ్రాత్ (రూ.1.4కోట్లు), షబినం ఇస్మాయిల్ (రూ.కోటి), అలిసా హేలీ (రూ.70 లక్షలు), గ్రేస్ హ్యారిస్ (రూ.75 లక్షలు),శ్వేతా షెరావత్ (రూ.40 లక్షలు), లక్ష్మి యాదవ్ (రూ.10 లక్షలు), అంజలి శర్వాణి (రూ.55 లక్షలు), పర్షవీ చోప్రా (రూ.10లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్ (రూ.40 లక్షలు), లక్ష్మి యాదవ్ (రూ.10 లక్షలు) .