లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టమ్మీ బ్యూమంట్ (Tammy Beaumount) బతికిపోయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫీల్డింగ్కు అంతరాయం కలిగించింది. అయినా సరే అంపైర్ అమెను నాటౌట్గాన
INDW vs ENGW : తొలి వన్డేలో ఇంగ్లండ్కు షాకిచ్చిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్లో స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ తేలిపోయింది.
Deepti Sharma : ఇంగ్లండ్ పర్యటనలో దీప్తి శర్మ (Deepti Sharma) అదరగొడుతోంది. బంతితో వికెట్ల వేట కొనసాగిస్తూనే.. బ్యాటుతో ఆపద్భాందవురాలి పాత్ర పోషిస్తోంది.
ICC Rankings : పునరామనంలో ఒత్తిడి అనేదే లేకుండా చెలరేగి ఆడుతున్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) ర్యాంకింగ్స్లో దూసుకొచ్చింది. తొలి సిరీస్లోనూ అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీ చరణి (Sree Charani) ఏకంగా టాప్ టెన్లో ని�
ICC Rankings : భారత మహిళల జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) ఐసీసీ ర్యాంకింగ్స్లో అదరగొట్టింది. ఇంగ్లండ్ పర్యటనలో తిప్పేస్తున్న ఆమె టీ20 బౌలర్ల ర్యాంకిగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2025 లో యూపీ వారియర్స్ కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఆ జట్టుకు సారథిగా వ్యవహరించనుంది.
సొంతగడ్డపై వెస్టిండీస్తో ముగిసిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల క్రికెట్ జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం వడోదరలో జరిగిన మూడో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధ�
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తిశర్మ (41, 1/35) ఆల్రౌండ్ షోతో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జ�
Women's Asia Cup : శ్రీలంక గడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్(Women's Asia Cup) ఆఖరి అంకానికి చేరింది. లీగ్ దశ మ్యాచ్లు ముగియడంతో సెమీస్ పోరుకు రేపటితో తెరలేవనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటలకు బంగ్లాదేశ్
INDW vs SAW : సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో భారత మహిళళ జట్టు పంజా విసిరింది. బౌలింగ్ యూనిట్ అద్భతుంగా రాణించడంతో దక్షిణాఫ్రికాకు దడ పుట్టించింది. అద్భుత విజయంతో సిరీస్ను 1-1తో సమం చేసి ట్రోఫీని పంచుక�
INDW vs SAW : సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను వన్డే, ఏకైక టెస్టులో చిత్తు చేసిన భారత జట్టు కీలక మ్యాచ్కు సిద్దమైంది. చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచింది.