IPL 2026 Auction: 2026 ఐపీఎల్ సీజన్కు డిసెంబర్ 16వ తేదీన ఆటగాళ్ల వేలం జరగనున్నది. ఆ వేలంలో సుమారు 350 క్రికెటర్లు పాల్గొననున్నారు. దాంట్లో 240 మంది భారతీయ క్రికెటర్లు ఉన్నారు.
India Vs Pakistan : సూర్యకుమార్ యాదవ్ బృందం.. పాక్ క్రికెటర్లకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. దుబాయ్లో జరిగిన సంఘటన పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిరసన వ్యక్తం చేసింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ముందు తన న
Indian cricketers: టీమిండియా క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ సమీపంలో అనుమానాస్పద ప్యాకెట్ దొరకడంతో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆ సమయంలో క్రికెటర్లు ఎవరూ హోటల్ గదుల నుంచి బయటకు వెళ్లరాదు
విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్లో కొదువలేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ కోహ్లీ వంటి క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు. మీడియాతో సర�
Kapil Dev | టీమిండియా రెండు తరాల క్రికెటర్లను పోల్చి చూడలేమని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఇంగ్లాండ్తో జరుగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ను పక్కన పెట్టిన విషయం తెలిసింద
ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక మహిళల బిగ్బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో ఆరుగురు భారత క్రికెటర్లు ఆడనున్నారు. ఆదివారం వేలం ప్రక్రియ ముగియడంతో ఎవరెవరు ఏ జట్టుకు ఆడతారనేదానిపై స్పష్టత వచ్చ�
భారత స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీపై మాజీ ప్లేయర్ అమిత్మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్శర్మ వ్యవహారశైలిలో చాలా వైరుధ్యం ఉందని చెప్పుకొచ్చాడు.
భారత క్రికెటర్లు ప్రాక్టీస్లో బిజీ అయ్యారు. ఇంగ్లండ్తో రెండో టెస్టు కోసం విశాఖపట్నంకు చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు బుధవారం స్టేడియంలో చెమటోడ్చారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చేజార్చు�
నిత్యం బిజీ షెడ్యూల్తో ఉండే టీమ్ఇండియా (Indian cricketers) కుర్రాళ్లు ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. వేకువజామునే తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశారు.
ముంబై వేదికగా ఈ నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరుగనుంది. రానున్న సీజన్ కోసం జరుగనున్న సీజన్ కోసం మొత్తం 165 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు.
తిరుమల శ్రీవారిని భారత క్రికెటర్లు రిషబ్పంత్, అక్షర్పటేల్ దర్శించుకొన్నారు. గురువారం రాత్రి వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు.
Indian cricketers | భారత క్రికెటర్లు(Indian cricketers) రిషబ్పంత్(Rishabpant), అక్షర్పటేల్(Axar Patel) తిరుమల శ్రీవారిని(tirupathi దర్శించుకున్నారు. గురువారం రాత్రి వీఐపీల విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.