హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని భారత క్రికెటర్లు రిషబ్పంత్, అక్షర్పటేల్ దర్శించుకొన్నారు. గురువారం రాత్రి వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు.
అనంతరం రంగనాయక మండపంలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్కు ఆశీర్వాదం, తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.