IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది. 229 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 144 పరుగులకే నాలుగు
IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా గురువారం బాక్సింగ్ టెస్ట్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్కు ముందే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని స్థానంలో ఆఫ్ స్పిన్�
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భారత్కు వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మొదటి వన్డ�
ఐపీఎల్లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి బంతి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్దే పైచేయి అయ్యింది. సొంత ఇలాఖాలో సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ గుజరాత్పై
తిరుమల శ్రీవారిని భారత క్రికెటర్లు రిషబ్పంత్, అక్షర్పటేల్ దర్శించుకొన్నారు. గురువారం రాత్రి వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు.
స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
టేబుల్ టాపర్గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారిన తరుణంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ మంగళవారం జరి�
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసి�
గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. లంకతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం గువాహటి వేదికగా తొలి పోరు జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీల
దుబాయ్: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా జడ్డూ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడని శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘జడేజా కుడి
ఢిల్లీ ధమాకా సమిష్టి ప్రదర్శనతో విజృంభణ ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. కరోనా వైరస్ కలకలం రేపిన వేళ అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పంజాబ్ కింగ్స్పై విజయదుందుభి మోగిం
ప్రాక్టీస్లో విరాట్ కోహ్లీ బుధవారం విండీస్తో తొలి టీ20 కోల్కతా: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. తన బ్�