తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు అందాయి. టీటీడీ బర్డ్ ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.2.93 కోట్లు, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.
తిరుమల తిరుపతి దేవస్థానానికి పంజాబ్ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా భారీ విరాళం ఇచ్చారు. టీటీడీ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఎస�
తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ వేటువేసింది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్నది.
తిరుమలలో మంగళవారం నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభించిన ఉత్తర ద్వారాదర్శనం సోమవారంతో ముగియనున్నది. డిసెంబర్ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంక�
తిరుమల పుణ్యక్షేత్రంలో 2024, మార్చి నెలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి గదుల టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఈ నెల 25న విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారిని భారత క్రికెటర్లు రిషబ్పంత్, అక్షర్పటేల్ దర్శించుకొన్నారు. గురువారం రాత్రి వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు.