Tirumala | సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించి�
తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉన్నదని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో మంత్రి, ఎమ్మెల్యేలు సందడి చేశారు. సోమవారం తెల్లవారుజామున ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ) : హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద కళల పరిరక్షణతో పాటు అవి అంతరించిపోకుండా టీటీడీ కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినా�
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి తగ్గి, వేసవి సెలవులు మొదలుకానుండటంతో తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప�