హైదరాబాద్, జూలై 17 (నమ స్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా ను టీటీడీ మంగళవారం విడుదల చేయనున్నది.
అక్టోబరు నెలకు సం బంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లకీడిప్ కోసం వివరాలు నమోదు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.