తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. విషయం తెలుకుసుకున్న సిబ్బంది అధికారులకు సమాచారం అంది�
Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ చైర్మన్, వైసీపీ అధినేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుంచి గోశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్�
Diwali Asthanam | తిరుమల , తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆలయాల్లో ఈనెల 20న దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు వివరించారు.
Tirumala Parakamani Case | తిరుమల పరకామణి చోరీ కేసుకి సంబంధించి సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయన్నార్ బృందం మంగళవారం తిరుమలలో పర�
Brahmotsavams | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన స్ఫూర్తితో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తె�
ఉమ్మడి ఏపీలో కలెక్టర్గా, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్గా, స్పోర్ట్స్ అథారిటీ కమిషనర్గా, హౌజింగ్బోర్డు మేనేజింగ్ డైరెక్టర్గా, సమాచార సంబంధాల కమిషనర్గా, దేవాదాయ�
TTD | వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ సూచించింది. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని �
YS Sharmila | దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించడం తీవ్ర దుమారం రేపింది.