TTD | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు సులభంగా లడ్డూలు పొందేలా వెసులుబాటు కల్పించింది.
TTD EO| టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
Tirumala | మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప
TTD | తిరుమల కొండపై ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలు దిగిన కొత్త జంట తమ తప్పును తెలుసుకున్నారు. శ్రీవారి ఆలయం ముందు ఫొటోషూట్ చేసినందుకు క్షమాపణలు చెప్పారు. శ్రీవారి సేవ ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని తెలిపా
Republic Day | 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
తిరుమలలో ఆదివారం రథసప్తమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మినీ బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన ఈ వేడుకల్లో భాగంగా శా స్ర్తోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
TTD Donation | హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది.
Karate Kalyani | టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితులను సామాజిక కార్యకర్త, కరాటే కళ్యాణి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆదిభట్ల వండర్లా సమీపంలో నిందితులు బహిరంగంగా ప�
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను ఈనెల 19న ఉ దయం 10 గంటలకు ఆన్లైన్లో వి డుదల చేయనున్నట్టు టీటీడీ ఆదివా రం ప్రకటనలో వెల్లడించింది. ఈ-సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21 �
Tirumala | తిఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు రేపు ( ఈ నెల 19వ తేదీన ) విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస�
Goda Kalyanam | తిరుపతిలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.