Thirumala Temple | రేపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తలుపులను మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. రేపు జ�
TTD | మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ( Lunar eclipse ) సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు వివరించారు.
Shivani Nagaram | తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తలెత్తిన వివాదంపై టాలీవుడ్ యువ నటి శివాని నాగరం (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఫేమ్) తాజాగా స్పందించింది.
Meenakshi Chaudhary | టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం, తిరుమల విశిష
తిరుమలలో(Tirumala) కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతున్నది.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లలో (Compartments) నిండిపోయి కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు.
Tirumala | వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతగా చేప
TTD | వేసవి సెలవుల సందర్భంగా తిరుమల రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
BR Naidu | కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ, హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని తెలిపారు.
తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కెప్టెన్ మెనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్, మిలింద్కుమార్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించు�
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు సులభంగా లడ్డూలు పొందేలా వెసులుబాటు కల్పించింది.
TTD EO| టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించింది.