తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగనున్నాయి.
Vishwak Sen | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు
Tirumala | వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో నెలకొన్న రద్దీ కారణంగా ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవారి ఆఫ్లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకౌంటర్, రేణిగుం�
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, సంవత్సరాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో రద్దీ పెరిగింది. దీంతో వైకుంఠం కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంల
TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రెత్ అనలైజర్లు అందించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
Blades Donate | హైదరాబాద్కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లల ను విరాళంగా అందించారు.
AP High Court | తిరుమల,తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం, దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది .
2026 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి వివిధ దర్శనాలు, గదుల కోటా షెడ్యూల్ను టీటీడీ సోమవారం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మార్చి కోటాను ఈనెల 18 ఉద యం 10 గంటలకు ఆన్లైన్లో విడుద�
Tirumala | తిరుమలలో డిసెంబర్తో పాటు జనవరి మాసంలో శ్రీవారి ఆలయంలో పలు పర్వదినాల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది.
Tirumala | ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.