శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆన్లైన్బుకింగ్లో అక్రమాలను అరికట్టేందుకు లక్షీడిప్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు.
TTD Darshan Tickets | తిరుమల శ్రీవారి టికెట్ల బుకింగ్లో అక్రమాలు వెలుగుచూశాయి. ట్రావెల్ ఏజెంట్లు సాఫ్ట్వేర్ గిమ్మిక్కులతో టీటీడీ వెబ్సైట్ను హైజాక్ చేసి, సామాన్య భక్తుల కంటే ముందే టికెట్లు బుక్ చేస్తున్నట్లు తె�
ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తెలంగాణలో తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికం అనే వార్తలు వచ్చినా, తెలంగాణలో అభివృద్ధికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా ఏ గణాంకాలు వచ్చినా చంద్రబాబు స్పందిస్తూ ఉంటారు. అన్నింటికీ ‘నేనే కారణం’ అని చెప�