కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmotsavam) ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం స్థానంలో లక్కీ డిప్ విధ�
TTD | టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం నాడు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని
Tirumala | ఈనెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని సంబంధిత అధికారులు వెల్లడించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. అందువల్ల దీనిని ‘బ్లడ్ మూన
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) తిరుమల శ్రీవేంకటేశ్వ స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న హైకోర్టు సీజే.. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) బుధవారం ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేశ్మణి, చీఫ్ కమర్షియల్ అధికారి వెంకటరమణ్ రూ.1.33 కోట్ల
Tirumala Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.