TTD | తిరుమల శ్రీవారిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఏడు కొండల వాడికి భక్తులు కానుకలు, విరాళాలను సమర్పిస్తుంటారు.
Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు �
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మంగళవారం విడుదల చేయనుంది. ఈ నెల 18న ఉదయం (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మార�
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా ట�
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యనార్ అనంతపురం చేరుకుని ప్రత్యేక పోలీసు బృందాలకు దిశా�
Srinivas Reddy | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వీరిద్దరూ కలిసి స్వామివారి దివ్య దర్శనంలో పాల్గొన్నారు.
Kartika Vanabhojanam | టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు 16న కార్తిక వనభోజన నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.ఆపదమొక్కులవాడు వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. విషయం తెలుకుసుకున్న సిబ్బంది అధికారులకు సమాచారం అంది�
Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ చైర్మన్, వైసీపీ అధినేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుంచి గోశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.