దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా టి20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టి20లో అర్ధసెంచరీతో రాణించి భారత విజయంలో ముఖ్యపాత్ర వహించిన సూర్యకుమార్ 816 �
నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20 రాత్రి 8 నుంచి డీడీ స్పోర్ట్స్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమ్ఇండియా.. విండీస్తో మరోపోరుకు సిద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీ�
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (24), శ్రేయాస్ అయ్యర్ (0) ఇద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (14) ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో నిద�
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతని బ్యాటింగ్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. పంత్ చూడటానికి బాగున్నాడని.. కానీ కాస్త బరువు తగ్గితే భారత్లో అతడు భారీగా ఆర్జి�
ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో పంత్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లండ్ లో ట
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుంది టీమిండియా. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్