Rishabh Pant : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant ) బ్యాటింగ్ ఆర్డర్ మారనుంది. పపర్ ప్లేలో వికెట్ పడితే.. వేగంగా పరుగులు రాబట్టే బాధ్యతను కెప్టెన్కు అప్పగించింది లక్నో యాజమ�
Lucknow Super Giants : ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కొత్త జెర్సీని విడుదల చేసింది. రుపు రంగుపై నీలం రంగు నిలువు గీతలు.. గరుడ, కిరీటం, ఏనుగు బొమ్మ లోగో ఉన్న జెర్సీ వీడియోను ఫ్రాంచైజీ తమ ఎక్స్ పోస్ట్లో ప�
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందే వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో దూరమవగా మొదటి వన్డే అనంతరం ఆల్రౌండర్ వాషింగ్�
టీమ్ఇండి యా వికెట్కీపర్ బ్యాట ర్ రిషభ్ పంత్ను గాయాలు వేధిస్తున్నా యి. నిరుడు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి సుమారు 4 నెలల పాటు ఆటకు దూరమై దక్షిణాఫ్రికా సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన అతడు..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆడనున్నారు. ఈనెల 24 నుంచి మొదలుకాబోయే ఈ టోర్నీలో ఢిల్లీ జట్టుకు పంత్ సారథిగా వ్య�
IND Vs SA | భారత్-దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నది. రాంచీ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగనున్నది. మధ్యాహ్నం 1.30 గంటలకు జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో మ్యాచ్ మ�
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అందుబాటుల
దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి తర్వాత భారత తాత్కాలిక సారథి రిషభ్ పంత్ టీమ్ఇండియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. గత రెండు వారాల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని, ఆటగాళ్లుగానే గాక జట�
Team India : భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) గాయపపడంతో తదుపరి నాయకుడు ఎవరు? అనే సంధిగ్దతకు తెరపడింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్(KL Rahul)కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు.
Team India : కోల్కతా టెస్టులో గాయపడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) రెండో మ్యాచ్కూ దురమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లోపు గిల్ కోలుకుంటాడా? లేదా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సిడ్నీలో అజేయ శతకంతో జట్టును గెలిప�
Rishabh Pant | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న కోల్కతాలో టెస్ట్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ మైల్స్టోన్ చేరుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్స్గ