Rishabh Pant | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న కోల్కతాలో టెస్ట్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ మైల్స్టోన్ చేరుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్స్గ
దక్షిణాఫ్రికాతో కోల్కతా వేదికగా శుక్రవారం నుంచి మొదలుకాబోయే తొలి టెస్టు కోసం భారత జట్టు ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లతో బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కీపర్ రిషభ్ పంత్కు తోడుగా ధృవ్ జురెల్నూ తుది
INDA vs SAA : అనధికారిక టెస్టు సిరీస్లో భారత 'ఏ' జట్టు జోరు చూపిస్తోంది. తొలి మ్యాచ్లో భారీ విజయంతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్లోనూ పట్టుబిగించింది.
Rishabh Pant : టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ రిషభ్ పంత్ (Rishabh Pant) దక్షిణాఫ్రికా సిరీస్కు ముందే మరోసారి గాయపడ్డాడు. రెండో అనధికారిక టెస్టు రెండో ఇన్నింగ్స్లో రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించుకున్నాడు.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోన
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు అ
కాలిగాయం నుంచి కోలుకున్నాక మళ్లీ బ్యాట్ పట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (90) తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. పంత్తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు మెరవడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక టెస్టులో భ�
Unofficial 1st Test : తొలి అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు జయభేరి మోగించింది. పునరాగమనం మ్యాచలో చెలరేగిన రిషభ్ పంత్ (90) దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన సెంచరీ చేజార్చుకున్నా జట్టు విజయంలో కీలకమయ్యాడు.
Unofficial 1st Test : గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ (Rishabh Pant) ఫామ్ చాటుకున్నాడు. దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన అతడు భారత ఏ జట్టును గెలుపు వాకిట నిలిపాడు.
Unofficial 1st Test : అనధికారిక తొలి టెస్టులో భారత ఏ జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఏ జట్టును ఆలౌట్ చేసిన బ్యాటింగ్లో తేలిపోయింది. స్టార్ ఆటగాళ్లు విఫలమవ్వగా ఓపెనర్ ఆయుశ్ మాత్రే(65) అర్ధ శతక�
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు గుడ్న్యూస్. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం తేదీలను ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్కు కూడా పచ్చజెండా ఊపింది.
BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2025-27)ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ఇక స్వదేశంలో సత్తా చాటనుంది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన టీమిండియా.. అక్టోబర్లో వెస్టిండీస్(West Indies)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.