IND Vs SA | భారత్-దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నది. రాంచీ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగనున్నది. మధ్యాహ్నం 1.30 గంటలకు జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో మ్యాచ్ మ�
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అందుబాటుల
దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి తర్వాత భారత తాత్కాలిక సారథి రిషభ్ పంత్ టీమ్ఇండియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. గత రెండు వారాల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని, ఆటగాళ్లుగానే గాక జట�
Team India : భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) గాయపపడంతో తదుపరి నాయకుడు ఎవరు? అనే సంధిగ్దతకు తెరపడింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్(KL Rahul)కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు.
Team India : కోల్కతా టెస్టులో గాయపడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) రెండో మ్యాచ్కూ దురమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లోపు గిల్ కోలుకుంటాడా? లేదా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సిడ్నీలో అజేయ శతకంతో జట్టును గెలిప�
Rishabh Pant | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న కోల్కతాలో టెస్ట్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ మైల్స్టోన్ చేరుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్స్గ
దక్షిణాఫ్రికాతో కోల్కతా వేదికగా శుక్రవారం నుంచి మొదలుకాబోయే తొలి టెస్టు కోసం భారత జట్టు ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లతో బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కీపర్ రిషభ్ పంత్కు తోడుగా ధృవ్ జురెల్నూ తుది
INDA vs SAA : అనధికారిక టెస్టు సిరీస్లో భారత 'ఏ' జట్టు జోరు చూపిస్తోంది. తొలి మ్యాచ్లో భారీ విజయంతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్లోనూ పట్టుబిగించింది.
Rishabh Pant : టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ రిషభ్ పంత్ (Rishabh Pant) దక్షిణాఫ్రికా సిరీస్కు ముందే మరోసారి గాయపడ్డాడు. రెండో అనధికారిక టెస్టు రెండో ఇన్నింగ్స్లో రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించుకున్నాడు.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోన
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు అ
కాలిగాయం నుంచి కోలుకున్నాక మళ్లీ బ్యాట్ పట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (90) తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. పంత్తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు మెరవడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక టెస్టులో భ�
Unofficial 1st Test : తొలి అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు జయభేరి మోగించింది. పునరాగమనం మ్యాచలో చెలరేగిన రిషభ్ పంత్ (90) దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన సెంచరీ చేజార్చుకున్నా జట్టు విజయంలో కీలకమయ్యాడు.