IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చిన్నగా మొదలైన చినుకులు ఒక్కసారిగా పెద్దవి కావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపి వేశారు.
IND vs ENG : సిరీస్లో కీలకమైన నాలుగో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో రోజు తొలి సెషన్లోనే రెండు కీలక కోల్పోయింది. తొలి రోజు నుంచి క్రీజులో పాతుకుపోయిన శార్దూల్ ఠాకూర్(41) అద్భుత పోరాటాన్ని స్టోక్స్ �
Rishabh Pant: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగవ టెస్టుల్లో రిషబ్ పంత్ గాయపడ్డ విషయం తెలిసిందే. స్కానింగ్ రిపోర్టును రిలీజ్ చేశారు. పాదానికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. అతనికి ఆరు వారాల పాటు రెస్ట్ ఇవ్వ�
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో సమం చేయాలనే లక్ష్యంతో నాలుగో టెస్టు బరిలోకి దిగిన టీమ్ఇండియా.. మొదటి రోజే నిలకడగా ఆడింది. ఓల్డ్ ట్రాఫొర్డ్ (మాంచెస్టర్) వేదికగా జరుగుతున్న ఈ కీలక మ
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టుకు తెరలేవనుంది.
Deepti Sharma : ఇంగ్లండ్ పర్యటనలో దీప్తి శర్మ (Deepti Sharma) అదరగొడుతోంది. బంతితో వికెట్ల వేట కొనసాగిస్తూనే.. బ్యాటుతో ఆపద్భాందవురాలి పాత్ర పోషిస్తోంది.
ICC Test Rankings | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ను బుధవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇక టాప్ టెన్లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. లార్
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో లార్డ్స్ టెస్టులో ఆతిథ్య జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-2 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్
Rishabh Pant: రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఔటయ్యారు. దీంతో ఆఖరి రోజు లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఇండియా 6 వికెట్లు కోల్పోయింది.
Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లీ (Virat Kohli) వీడ్కోలు పలికిన తర్వాత అభిమానులను అలరించే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. కానీ, ఈ ప్రశ్నకు 'నేనున్నాగా' అంటూ సమాధానమిస్తున్నాడు రిష�
IND vs ENG : ఉత్కంఠగా సాగుతున్న లార్డ్స్ టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిసెషన్లో డ్రింక్స్ బ్రేక్ వరకూ ఓపికగా ఆడిన కేఎల్ రాహుల్ (98 నాటౌట్), రిషభ్ పంత్(74)లు ఆ తర్వాత బౌండరీలతో విధ్వంసం సృష్టించా�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (55 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. గాయం తాలుకు నొప్పిని భరిస్తూనే ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడుతున్న పంత్ సిక్సర్తో అర్ధ శతకం సాధించాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోర్ ఆశలన్నీ మిడిలార్డర్ మీదే ఆధారపడి ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా (5-74) విజృంభణతో ఇంగ్లండ్ను రెండో సెషన్లోనే చుట్టేసిన టీమిండియాకు శుభారంభం లభిం�